మాజీ మంత్రి KTR కు కమీషన్ సభ్యులు రాఖీ కట్టడం తప్పా..?.. ఒప్పా
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శనివారం రాష్ట్ర మహిళా కమీషన్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కమీషన్ సభ్యులు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.దీంతో మహిళా కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ళ శారద రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి..పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన సభ్యులే ఓ మాజీ మంత్రి.. అందులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అది కమీషన్ కార్యాలయంలో రాఖీలు […]Read More