Tags :ex-minister KTR

Breaking News Slider Telangana Top News Of Today

హెలికాప్టర్ లో యాత్రలు…చేపల కూరతో విందు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతుంటే మరో పక్క మంత్రులు హెలికాప్టర్ లో విహార యాత్రలకు వెళ్లినట్లు అక్కడకి వెళ్తారు. అక్కడ ఉన్న కార్మికుల పరిస్థితులు ఎంటో ఎవరికి కనీసం క్లారిటీ ఉండదు. వాటర్ నీళ్లు కలవడం వల్ల ప్రమాదం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కి కేటీఆర్ “ఐటీ” క్లాస్..?

దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఐటీ ఉద్యోగులను కించపరిచే విధంగా నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను.ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు లో ప్రభుత్వం సొమ్ము పక్కతోవ పట్టింది అనే కారణంతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగానే ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది .. వచ్చే ఏడాది జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది .. మరోవైపు సీనియర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి సర్కారుకి బిగ్ షాక్- కేటీఆర్ కు ఊరట..!

ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఫార్ముల ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై నిధుల దుర్వినియోగం కింద కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే.. ఈ కేసులో కేటీఆర్ ను దాదాప్పు 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

కేటీఆర్ అరెస్ట్ తప్పదా..? – కాంగ్రెస్ వ్యూహాం ఇదేనా..?

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ గత రెండు మూడు నెలలుగా రాజకీయ వర్గాలతో పాటు సర్వత్రా చర్చ జరుగుతున్నది.కొన్ని మీడియా సంస్థలు నేడు అరెస్ట్,రేపు అరెస్ట్ అంటూ కథనాలను సైతం ప్రచురిస్తూ వస్తున్నప్పటికి కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు వరకు జరగలేదు.లగచర్ల లో ఇటీవల జరిగిన సంఘటనలలో భాగంగా స్థానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్ కు పంపిస్తాం..!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం మరియు పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హంతకులే సంతాప సభలు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి పైన కూడా కుట్రలు చేస్తుంది.తెలంగాణ తల్లి ఔనత్యాన్ని, గౌరవాన్ని తగ్గించేలా పేదరాలి లెక్క రాష్ట్రాన్ని దివాలా తీసిన తీరుగా […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

తెలంగాణ సాధకుడు కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు KCR అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్ లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ MLA లు పద్మారావు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్..?

తెలంగాణలో గత పది నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ బిజీబిజీగా ఉన్నాడు’ అని రైతు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ అనే పదమే కన్పించదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ “కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది..ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని  సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ రావును వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. రాజ్పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవ్ పార్టీ అంటూ కొందరూ పైశాచిక ఆనందం

తెలంగాణలో గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాకు రాజకీయంగా  సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మా బంధువులపై కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నిరంతరాయంగా పోరాటం చేస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లము. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్‌ చేసుకోవడమే తప్పు అంటున్నారు. అది […]Read More

What do you like about this page?

0 / 400