Tags :elections results

Slider Telangana Videos

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది.మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది రాకేశ్ […]Read More

Andhra Pradesh Movies Slider

మెగాస్టార్ ఇంటికి పవర్ స్టార్ -వీడియో

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21ఎమ్మెల్యే ..2ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే..  ఈ సందర్భంగా పీఠాపురం ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని మెగాస్టార్ ఇంటికెళ్లి తన తల్లి, అన్న, వదిన కాళ్లు మొక్కి దీవెనలు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఓ లుక్ వేయండి.Read More

Andhra Pradesh Slider

పల్నాడులో దుమ్ము లేపిన టీడీపీ

ఏపీలో ఈ రోజు విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో టీడీపీపార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దుమ్ములేపారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నుండి పోటికి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.. మొత్తం 1,09,885 ఓట్లు పుల్లారావు కు నమోదయ్యాయి.మరోవైపు వినుకొండ నుండి బరిలోకి దిగిన మరో సీనియర్ నేత జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలయ్యాయి.. మొత్తం అంజనేయులుకు 29,683 మెజార్టీ దక్కింది. గురజాల నుండి బరిలోకి దిగిన  యరపతినేని […]Read More

Andhra Pradesh Slider

వైసీపీపై వైరల్ అవుతున్న సెటైర్లు

ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో  కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ […]Read More

Andhra Pradesh Slider

చరిత్రకెక్కిన పవన్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతుంది.ఇప్పటివరకు కూటమి 163స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు 19ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నరు. రాష్ట్రంలో పిఠాపురం అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవర్ స్టార్  పవన్‌కల్యాణ్‌ ఘన విజయం  సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో పవన్‌కల్యాణ్‌ గెలుపొందారుRead More

Andhra Pradesh Slider

8జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి భారీ షాక్‌ తగలింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న సీఎం..వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహాన్ రెడ్డి  అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే ఆ పార్టీ ఆగిపోయింది. వీటిలో కూడా ఒకటి రెండు సీట్లు కూడా ఎన్డీయే కూటమికే వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటును […]Read More

Slider Telangana

కవిత అరెస్ట్ బీజేపీకి కల్సివచ్చిందా..?

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో  బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు  ఒకటి కాదని సంకేతాలు  ప్రజల్లోకి  వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్  మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More

Slider Telangana

Live Update:- తెలంగాణలో ఎవరూ ఎక్కడ ఆధిక్యం?

ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 17పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి..ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ ఏడు స్థానాల్లో నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్,చేవెళ్ల నుండి విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ), సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి,ఆదిలాబాద్ నుండి జి నగేశ్, మల్కాజిగిరి నుండి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో జహీరాబాద్  నుండి షెట్కార్, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, వరంగల్ నుండికావ్య, […]Read More

Andhra Pradesh Slider

మంత్రి రోజాకు బిగ్ షాక్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరి అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన మంత్రి ఆర్కే రోజాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిగ్ షాక్ తగిలింది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో మంత్రి ఆర్కే రోజా వెనకబడి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనుండి పోటి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మైదుకూరు టీడీపీ అభ్యర్థి […]Read More