Tags :dussera

Bhakti Breaking News Slider Top News Of Today

దారి తప్పిన దసరా…?

దసరా పండుగ అంటే ఒకప్పుడు నెలరోజుల సందే ఎదురుసూస్తుంటిమి. ఎట్లన్నజేశి పిల్లలకు కొత్త బట్టలు పిట్టియ్యాలని అమ్మనాయ్నల తొక్కులాట. పక్కూరు కెల్లి సైకిల్ మీద బట్టల మూటతో శాలొల్ల బిచ్చపతి మామ వస్తుండే. మామ అట్లైతడంటే.. మా నాయ్నను బావ అని పిలుస్తుండే. కులాలు లేని ఓయ్ అనుకునే బంధం. మూట ఇప్పి అరుగు మీద పెట్టి.. ఒక్కొక్కటి ఇప్పి సూపిస్తుండే. అదే పే.. ద్ద షాపింగ్ మాల్. నచ్చిన పైంట్.. బుషోట్ బట్ట సూపిత్తే కత్తెరతోటి […]Read More

Sticky
Bhakti Breaking News Slider Top News Of Today

చెడుపై విజయానికి ప్రతీక దసరా

ఆధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. దీని వెనక వేర్వేరు కథనాలు.. కథలు ప్రచారంలో ఉన్నాయి.. సురులను అంటే రాక్షసులను .. ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడ్ని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు.. సీతమ్మను రావణుసురుడు అపహరించాడు. దీంతో శ్రీరాముడు లంకకెళ్లి మరి అతడ్ని యుద్ధంలో ఓడించి చంపుతాడు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడాని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయాంకరంగా ఉన్న అంతిమ విజయం మంచిదేనని దసరా పండుగ […]Read More

Sticky
Bhakti Breaking News Slider Top News Of Today

దసరా పూజకు సరైన సమయం ఇదే…?

ఈరోజు దేశ వాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందు కాలాన్ని విజయ ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో శమీవృక్షా (జమ్మి చెట్టు)ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని అగ్నిగర్భ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని ఆర్ధం. దీనికే శివా అనే మరో పేరు ఉంది. అంటే సర్వశుభకరమైనది. మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను ఆ జమ్మిచెట్టుపైనే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దసరా పూట టీజీఎస్ ఆర్టీసీ ఛార్జీల మోత

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ దసరా పండుగ పూట కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దసరాకు నడుపుతున్న స్పెషల్ బస్సులో టికెట్ ఛార్జీలు పెంచింది. దీంతో పండుగకు ఇండ్లకు వెళ్ళే ప్రయాణికులు సంతోషంగా ఇంటికెళ్ళి పండుగ చేసుకోవాలనుకుంటే ఈ ఛార్జీల మోత ఎంటని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఛార్జీల కంటే ఇరవై ఐదు శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదివరకు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నుండి తొర్రూరుకు లగ్జరీ బస్సుల్లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దసరా పండుగకు టీజీఆర్టీసీ కానుక

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ దసరా కానుకగా ప్రయాణికులకు ఓ శుభవార్తను తెలియజేసింది. మరో రెండు మూడు రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి వెళ్లే బస్సులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దసరా,బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకుని సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 6,304బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు గత ఏడాదితో పోలిస్తే అదనంగా […]Read More