Tags :Durai Murugan

Breaking News National Slider Top News Of Today

మహిళలపై తమిళనాడు మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

ఉత్తరభారతం లో ఒక మహిళ పది మందిని చేసుకునే వివాహం సంప్రదాయం ఉందని తమిళనాడు మం త్రి దురై మురుగన్ వి వాదాస్పద వ్యాఖ్యలు చే శారు. ఒక పక్క హిందీని బలవంతంగా రుద్దడంపై డిఎంకె ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం సాగుతున్న వేళ..మురుగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళులను ఎవరైనా కించపరిస్తే.. వారి నాలుకలు తెగ కోస్తామని మురుగన్ అన్నారు. నోటి దురుసుకు పేరు పొందిన దురై మురుగన్ ఒక బహిరంగ సభలో ప్రసంగించా […]Read More