రాష్ట్రంలో స్టార్టప్ ల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్, బ్రెజిల్ కు చెందిన గోయాస్ హబ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబుఈరోజు మంగళవారం హెచ్ఐసీసీలో గోయాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం టీ హబ్ పౌండేషన్ సీఈవో సుజిత్, బ్రెజిల్లోని గోయాస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ […]Read More
Tags :duddilla sridhar babu
ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకొని, దేశానికి ఆదర్శంగా ఉండేలా, భూభారతి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకువచ్చాము..అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడంపై, హైదరాబాద్ లోని ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డి.లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు […]Read More
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు […]Read More
కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ.. ఏ పార్టీలో లేని ఫ్రీడమ్ ఈ పార్టీలో ఉంటుంది.. ఇటు మీడియా సమావేశంలోనైన.. అటు అధికార అనాధికార కార్యక్రమాల్లో సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు అందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి. అయితే ఇవి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శృతిమించుతున్నాయా..?. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అడ్డంగా బుక్ చేస్తున్నాయా అని ఎంపీ.. ఎమ్మెల్యే.. మాజీల దగ్గర నుండి మంత్రుల స్టేట్మెంట్ల వరకు అన్నింటిని పరిశీలిస్తే నిజమే అన్పిస్తుంది. అసలు […]Read More
ఎక్స్ గ్రేషియా రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక రోజు ఉండగానే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ముందుగా అనుకున్న ప్రకారం తొలిరోజు అంటే శుక్రవారం పార్టీ పెద్దలతో సమావేశమవ్వాలి.. ఆ తర్వాత రోజు అంటే ఇవాళ శనివారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేందర్ మోదీని కలవాలని సీఎం షెడ్యూల్ లో ఉంది. అయితే శుక్రవారం ముఖ్యమంత్రి […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని “హామీ ఇచ్చాము.. హామీ ఇచ్చినట్లుగానే వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.. కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల […]Read More
బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా […]Read More
మంథని – మహిళను వాడుకొని డబ్బు, నగలు తీసుకొని మోసం చేసిన రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివకుమార్. మంత్రి శ్రీధర్ బాబు నా వెనక ఉన్నాడు నిన్ను చంపిన నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ మహిళను బెదిరించిన వైనం.. నెల రోజులుగా పోలీసుల చుట్టు తిరుగుతున్న అధికార పార్టీ ఒత్తిడితో కేసును నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులు మరోవైపు మంత్రి గారిని కలవడానికి వెళ్లిన బాధితురాలని మంత్రి కార్యాలయంలోనే కేసు విత్ డ్రా […]Read More