Tags :dr kadiyam kavya

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ -హైదరాబాద్ మధ్య పుష్‌ – పుల్‌ రైలును నడపండి..!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ను శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుష్‌ – పుల్‌ రైలును వరంగల్ నుండి హైదరాబాద్ వరకు నడపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. వరంగల్ నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు – విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ CGHS వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించండి.!

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలిసింగ్ ను డిల్లీలోని వారి కార్యా లయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగ ల్‌కు CGHS వెల్‌నెస్‌ సెంటర్‌ మంజూరు అయినప్పటికీ వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని వివరించారు. CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్టేషన్ ఘన్ పూర్ లో రేవంత్ రెడ్డి సాక్షిగా బయటపడిన విబేధాలు..!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహారి.. నియోజకవర్గ ఇంచార్జ్ ఇందిర వర్గాల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లేక్సీల్లో సైతం ఇంచార్జ్ అయిన ఇందిర ఫోటోలు లేకుండా కడియం వర్గం ఏర్పాటు చేయడంతో ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అంతేకాకుండా నియోజక వర్గ ఇన్చార్జి, మహిళా నాయకురాలు లేకుండానే రేవంత్ రెడ్డి స్టేషన్ […]Read More