మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి మాచవరం, దాచేపల్లి మండలాల్లో ఉన్న భూములను సర్వే చేయించాలి..ఈ భూముల్లో ఏమైన అటవీ శాఖకు సంబంధించినవి ఉంటే నివేదికలు ఇవ్వాలని జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక సంబంధితాధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తాహసిల్దార్ క్షమారాణి సంచలనాత్మకమైన నివేదికను అందజేశారు. పర్యటించిన అనంతరం ఎమ్మార్వో క్షమారాణి మాట్లాడుతూ”డిప్యూటీ సీఎం పవన్ […]Read More
Tags :deputy cm of andhrapradesh
జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకే చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో గుర్లలో అతిసార వ్యాధితో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వం యొక్క వైపల్యం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది అని ప్రజలు తీవ్ర ఆగ్రహాం తో ఉన్నారు. అతిసార వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను.. మృత్యువాత పడిన వారి కుటుంబ […]Read More
ఏపీలో కూటమి ప్రభుత్వానికి తొలి షాక్ తగలనున్నదా..?. ఐదేండ్లు ఉంటదో.. ఉంటుందో అని సందేహపడటానికి ఇది అవకాశంగా మారనున్నదా..?. కూటమి ప్రభుత్వం విచ్చిన్నం అవ్వడానికి తొలి బీజం జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నుండే పడనున్నదా..?. అంటే ప్రస్తుతం పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అవుననే అనుకోవాల్సి వస్తుంది. ఈ నెలలో పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఐదు […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నాటకాలు ఆడుతున్నారు.. లడ్డూ వివాదం కోర్టులో ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరాటం అని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా ” ప్రియమైన మరియు గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నమస్కారములు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడింది .ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా […]Read More
జనసేనాని … ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లయ తప్పుతున్నారా..?. అధికారంలోకి రాకముందు ఎలా వ్యవహరించారో.. అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఉండాల్సినట్లు ఉండటం లేదా..?. పవన్ తీరుతో ఆయన పొలిటికల్ కేరీర్ పై మచ్చ పడుతుందా..?. మొన్న విజయవాడ వరద బాధితుల విషయంలో.. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలో ఒకే తీరుగా వ్యవహరించి నవ్వుల పాలవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు.. ప్రస్తుతం ఏపీతో పాటు జాతీయ […]Read More
జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ధైర్యం లేదా..?. తప్పు చేసిన వాడు తానైన సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు కేవలం డైలాగ్స్ మాత్రమేనా..?. మాటలకు చేతలకు అసలు పొంతన ఉండదా..?. అంటే ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి అంటున్నారు.. ఇటీవల ఓ మహిళ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]Read More
ఏపీలో ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రివర్యుల సదాలోచన. […]Read More
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి…. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటానికి కీలకభూమిగా వ్యహరించిన నాయకుడు.. అధికారంలోకి కూటమి రావడానికి ప్రధాన కారకుడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా కానీ ఓ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే వెనకబడిపోయారు. ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం.. ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రితో సమానం. అయితే మాత్రం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనకబడే ఉన్నారు. ఏపీని ముంచెత్తిన వరదల విషయంలో బాధితులకు సహాయర్థం […]Read More
ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలతో విజయవాడ అంతటా ఆగమాగమైంది.. కొన్ని వేల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా ఆరున్నర వేల కోట్ల నష్టం వాటిల్లిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాట. అయితే ఆ వారం పది రోజులు చంద్రబాబు విజయవాడలోనే ఉండి బాధితులతో ఉన్న కానీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుల పరామర్శకు రాకపోవడం… వరదలతో.. […]Read More
వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు .. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్షన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమ వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More