Tags :Damodar Rajanarsimha Cilarapu

Breaking News Slider Telangana Top News Of Today

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుకు మండలి ఆమోదం..!

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీ కి నామకరణం చేయడం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గొప్ప గాంధీయవాది అని కొనియాడారు. హైదరాబాద్ లోని చర్లపల్లి లో ఉన్న అతిపెద్ద రైలు టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాల్కంపేటలో ఉన్న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణ ఆగే ప్రసక్తే లేదు..!

తాము ఎవరికీ భయపడేది లేదు.. ఎస్సీ వర్గీకరణ అగే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. మాదిగ మాదిగ ఉప కులాల నాయకులు నిన్న గురువారం మంత్రి దామోదర రాజనరసింహాను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ మాదిగల సమిష్టి కృషి.. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న కమిట్మెంట్ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. గత […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహబూబ్ నగర్ లో రైతు పండగ..!

ఈనెల 28,29,30 తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ దామోదర్ రాజనర్సింహలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

విద్యాశాఖ మంత్రే లేడు.. వైద్యశాఖ మంత్రి ఏమి చేస్తుండో తెల్వదు..?

ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 11 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పిల్లల ప్రాణాల కంటే ఏది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బాలానగర్ లో మంత్రి దామోదర పర్యటన

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని వై కిషన్ రావు బాలనగర్ లయన్స్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా భావంతో సామాన్య ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న వై కిషన్ రావు బాలానగర్ లయన్స్ క్లబ్ కంటి హాస్పటల్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ

గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (JHS) సక్రమంగా అమలుకాక పోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహాను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బంజారా హిల్స్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో, […]Read More