Tags :Damodar Raja Narasimha

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న శంకుస్థాపన..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పూర్తి ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆసుప‌త్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విష‌యంలోనూ రాజీప‌డొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్య‌మంత్రి గారు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాల‌తో పాటు బోధ‌న సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినుల‌కు వేర్వురుగా నిర్మించే హాస్ట‌ల్ భ‌వ‌నాల విష‌యంలోనూ పూర్తి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హైదరాబాద్ లో చైనా వైరస్..!

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్ HMPV ఉనికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 2001లోనే  కనుగొన్నారు.. శ్వాసకోస వ్యవస్థపై HMPV వైరస్‌ స్వల్ప ప్రభావం చూపుతుంది.. ఈ వైరస్ ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు  వ్యాప్తి చెందే అవకాశం ఉంది.. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నాము.. HMPV వైరస్‌పై భయం అవసరం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య […]Read More