Tags :daggubati purendhashwari

Andhra Pradesh Slider Top News Of Today

మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు..ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు.. దాదాపు నాలుగు వందల నుండి ఐదోందల శాతం తేడా కొనుగోల్లులో ఉందని ఆమె ఆరోపించారు.. నకిలీ మద్యం బ్రాండ్లతో ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు… నిన్న గురువారం బీజేపీ ఎంపీ..ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ […]Read More

Andhra Pradesh Slider

బాబు ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశాయి అధికార యంత్రాంగం.ఉదయం నుండే బాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కార్యకర్తలు,శ్రేణులు,అభిమానులు ,ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో జనంతో  ప్రమాణ స్వీకార ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లాంటి  ప్రముఖులు […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 17నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.Read More

Andhra Pradesh Slider Top News Of Today Videos

తెలుగు తమ్ముళ్లు కాలర్ ఎగరేసుకునే వార్త -వీడియో

ఇది నిజంగా తెలుగు తమ్ముళ్లు తమ కాలర్ ఎగరేసుకునే వార్త. సహజంగా సీఎం స్థాయి వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కన్పించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అధినేత.. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. ఇదే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ […]Read More

Andhra Pradesh Slider

ఏపీలో కూటమికి 125సీట్లు

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని  ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More

Andhra Pradesh Slider

వైసీపీకి మరో షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ  సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ  డొక్కా మాణిక్య వరప్రసాద్.. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆయన త్వరలో వైసీపీ రాజీనామా చేసి,టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ […]Read More