ఏపీ లోని తిరుపతి – శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదువుతున్న కర్నూల్ జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి(22)కి సహచర విద్యార్థిని ప్రణవకృష్ణ(35)తో స్నేహం ఏర్పడింది. ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డి కూడా ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.. అయితే ఆ అమ్మాయికి ప్రణవకృష్ణకి స్నేహం ఏర్పడడంతో తరచూ ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది. ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డిలు గంజాయికి అలవాటై ఆ యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు.. ఇలా ఆ యువతి గంజాయి […]Read More
Tags :crime
తెలంగాణలో ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు. దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు […]Read More
నిర్మల్ – మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు.. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ […]Read More
హైదరాబాదులోని శంకర్ పల్లి వద్ద సిఐఎస్ఎఫ్ బెటాలియన్ బ్యాచ్ తో కలిసి విది నిర్వహణలో బస్సులో ప్రయాణం చేస్తుండగా గన్ గడ్డం కింద పెట్టుకొగా ప్రమాదవశాత్తు గడ్డం క్రింద నుండి బుల్లెట్లు తల పై భాగం లోకి దూసుకెళ్లిన బుల్లెట్లు. బస్సులో పెద్ద శబ్దం రావడంతో తోటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ లు మొత్తం ఉలిక్కిపడ్డారు ఏమీ జరిగిందో అని తెలుసుకునేలోపే రక్తపు మడుగులో కుప్పకూలిన సిఐఎస్ఎఫ్ వెంకటేశ్వర్లు. మృతుడు వెంకటేశ్వర్లు మృతి ప్రమాదవశాత్త లేక ఆత్మహత్య చేసుకున్నాడా […]Read More
మంథని- ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి […]Read More
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం సంఘటన చోటు చేసుకుంది.బెంగుళూరుకు చెందిన ఫుడ్ డెలవరీ భాయ్ మురళీధర్ అనే వ్యక్తి నుండి ఎండీఎంఏ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయానికి వచ్చిన మురళీధర్ నుండి ఎయిర్ పోర్ట్ అధికారులు ఆ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంబంధితాధికారులను […]Read More
సిద్దిపేట – చేర్యాల మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన చింతల చందు(24) అనే యువ రైతుపై, భూవివాదంలో నేను పిలిస్తే పోలీస్ స్టేషన్కు రావారా లం*కొడకా, నీ అంతు చూస్తా, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా అంటూ బూతు పదజాలంతో తిడుతూ చెంపలపై కొట్టిన కానిస్టేబుల్ కరుణాకర్. అడ్డు వచ్చిన తల్లిని నువ్వు ఎవతివే మధ్యలో అంటూ, నాది బైరాన్ పల్లి గ్రామం, మీ గ్రామం మీద నుండే పోతా, నీ కొడుకు ఎలా బ్రతుకుతాడో చూస్తా […]Read More
కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో […]Read More
మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా నుండి బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చిన నరేష్ దంపతులు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేసిన తండ్రి నరేష్ బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టిన తండ్రి. తండ్రి కోరిక విని గట్టిగా అరిచిన బాలిక. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించిన […]Read More
టేకుమట్ల – ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం మొదట రూ.7 లక్షలు చెల్లించి, రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకు వచ్చారు కానీ, ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం […]Read More