Tags :cricket news

Slider Sports Top News Of Today

సౌతాఫ్రికా లక్ష్యం 177

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నిర్ణిత 20 ఓవర్లలో 176/7 స్కోర్ చేసింది.విరాట్ కోహ్లి 59 బంతుల్లో 76(6 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ 31 బంతుల్లో 47(4 సిక్సులు, ఒక ఫోర్) పరుగులతో అదరగొట్టారు. శివమ్ దూబే 27, రోహిత్ 9, సూర్య 3, పంత్ 0, హార్దిక్ 5, జడేజా 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, నోల్టే చెరో 2 వికెట్లు, […]Read More

Slider Sports Top News Of Today

ఓపెనర్ గా కోహ్లీ ఫెయిల్

టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల మిషన్..కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఫెయిలైనట్లే అని ఆర్ధమవుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో   కోహ్లి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. విరాట్ కోహ్లీ కి  ఓపెనింగ్ కలిసి రావడం లేదనేది క్రికెట్ మరియు కోహ్లీ అభిమానుల వాదన. ఐపీఎల్ లో ఓపెనర్ గా రాణించారు.. కానీ మెగా టోర్నీలో మాత్రం కింగ్ తేలిపోతున్నారని కొందరు అంటున్నారు. ఈ టోర్నీలో విరాట్ 2సార్లు డకౌట్, 2 సార్లు సింగిల్ డిజిట్ […]Read More

Slider Sports Top News Of Today

భారత్ బౌలర్లను ఊచకోత

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా విధించిన 206పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఊచకోత కోస్తున్నరు.. ఎనిమిది ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోయి 84పరుగులను చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో మార్ష్ 25బంతుల్లో 36 పరుగులు..హెడ్ పంతోమ్మిది బంతుల్లో 41పరుగులతో నాటౌటుగా ఉన్నారు..Read More

Slider Sports Top News Of Today

గంభీర్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ ..హిట్ మ్యాన్  రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్ శర్మ గౌతమ్  గంభీర్ ( శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో కేఎల్ […]Read More

Slider Sports Top News Of Today

చరిత్రకెక్కిన విరాట్ కోహ్లీ

టీ20,వన్డే క్రికెట్  వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు శనివారం బంగ్లాదేశ్ జట్టుపై  37 రన్స్ చేసిన కోహ్లీ  మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ(2,637), (2,502), డేవిడ్ వార్నర్ (2,278),సంగక్కర (2,193), షకీబ్ అల్ హసన్ (2,174), […]Read More

Slider Sports Top News Of Today

రోహిత్ ను దాటిన కోహ్లీ

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లి నిలిచారు. నిన్న గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టుపై   ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేశాడు..మరోవైపు  కింగ్ కోహ్లీ కేవలం 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్ గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (4,145) తొలి […]Read More

Slider Sports Top News Of Today

హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్… కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ నియమించనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా తాత్కాలిక హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా లెజండ్రీ ఆటగాడు అయినా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది.                                   జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్ లో  మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ […]Read More

Crime News Slider

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ సస్పెండ్

కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో […]Read More

Hyderabad Slider Sports

ఉప్పల్ స్టేడియం కరెంటు బిల్లులు క్లియర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ స్టేడియంలో  పెండింగ్‌లో ఉన్న మొత్తం ₹1.64కోట్ల విద్యుత్ బిల్లులను హెచ్ సీఏ  క్లియర్ నిన్న మంగళవారం క్లియర్ చేసింది. అంతకుముందు ఇటీవల జరిగిన ఐపీఎల్ సమయంలోనే రూ. 15 లక్షలను చెల్లించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఈరోజు మిగతా మొత్తం రూ. 1 కోటి 49 లక్షలను చెల్లించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అప్పుడు కరెంటు కట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు..Read More

Slider Sports

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ మాజీ ఆటగాడు.. టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఖరారైనట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గా ఉండాలంటే కొన్ని డిమాండ్లను గౌతీ బీసీసీఐ ముందు ఉంచారు.. ఆ డిమాండ్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెడ్ కోచ్ గా గంభీర్ దాదాపు ఖరారైనట్లే.. తన  సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో తనకు  పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు […]Read More