Tags :cricket news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌

ఈ నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతుంది. ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ఆదివారం ప్రకటించింది. అందరూ ఊహించినట్టే.. టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా వ్యవరిస్తున్నాడు. అయ్యర్‌ సారథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేలు ఆడనున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కు సూర్య […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ధోనీకి కోర్టు నోటీసులు…?

టీమిండియా లెజండ్రీ ఆటగాడు… మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎంఎస్ ధోనీ తన వ్యాపార మాజీ భాగస్వాములైన మిహిర్ దివాకర్, సౌమ్యదాసు తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారని జనవరి ఐదో తారీఖు కోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా సూపర్ రికార్డు..!

సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా పలు రికార్డులను నమోదు చేసింది. డర్భన్ మైదానంలో వంద శాతం విజయాలను సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. అక్కడ భారత్ జట్టు ఆడిన ఎనిమిది టీ20 లలో ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.. మరోకటి మ్యాచ్ రద్ధు అయింది. పూర్తయిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ జట్టు గెలుపొందింది. అదే విధంగా ఈ ఏడాది అత్యధిక విజయాల(22)ను సాధించిన జట్టుగా సైతం రికార్డులకెక్కింది. టీమ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

That Is విరాట్ కోహ్లీ…!

టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కి దేశ వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారు. వారి అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ముంబైలో ఉన్న విరాట్ కోహ్లీని చూసి అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. మళ్లీ వచ్చి అందరితో సెల్ఫీలు దిగుతానని విరాట్ కోహ్లీ చెప్పిన కానీ అభిమానులు వినలేదు. దీంతో వారందరికోరికను మన్నించి ఒక్కొక్కరితో సెల్ఫీలు దిగి అక్కడ నుండి వెళ్లిపోయాడు. మరోవైపు ఓ మహిళ అయితే ఏకంగా కోహ్లీ అక్కడ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కివీస్ చేతిలో వైట్ వాష్?.. గుణపాఠం నేర్చుకుంటారా..?

కివీస్ జట్టు అది స్వదేశంలో టీమిండియాపై వైట్ వాష్ అంటే మాములు మాట కాదు. దాదాపు రెండు దశాబ్ధాలన్నర తర్వాత (24ఏండ్ల తర్వాత)ఓ విదేశీ జట్టు భారత్ గడ్డపై టీమిండియాను వైట్ వాష్ చేయడం ఓ చరిత్ర. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట సౌతాఫ్రికా జట్టు టీమిండియాని 2000లో 2-0తో వైట్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి జట్టు భారత్ పై ఇలాంటి విజయాన్ని నమోదు చేసింది. దీనికి పూర్తి కారణం బ్యాట్స్ మెన్ విఫలమవ్వడమే. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ చెత్త రికార్డు

కివీస్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్ లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్ గా రోహిత్  నిలిచారు. న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్ లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 91 పరుగులే చేశారు. ఈ జాబితాలో రామ్ చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడి (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రవీంద్ర జడేజా అదిరిపోయే రికార్డు

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో యాబై వికెట్లను పూర్తి చేసుకున్న రెండో భారత్ బౌలర్ గా చరిత్రకెక్కారు. మొదటి స్థానంలో రవిచంద్రన్ ఆశ్విన్ ఉన్నాడు. ఆశ్విన్ ఈ వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం అరవై రెండు వికెట్లను పడగొట్టాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

పీకల్లోతు కష్టాల్లో భారత్..!

ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్ లో 147పరుగుల లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి 29పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 11, యశ్వసీ జైశ్వాల్ 5,విరాట్ కోహ్లీ 1,శుభమన్ గిల్ 1,సర్ఫరజ్ ఖాన్ 1పరుగులకే ఔటవ్వడంతో ఎనిమిది ఓవర్లకు 31పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 116పరుగులు వెనకంజలో ఉంది.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆటగాళ్లు

త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు… మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్ళకు షాక్

టీమ్ ఇండియా జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుRead More