Tags :cricket info

Sticky
Breaking News Slider Sports Top News Of Today

నేడే మూడో టీ20..!

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా మరోవైపు 5 టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలుపొంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రోహిత్‌ కోసం యువ క్రికెటర్ త్యాగం..?

సహాజంగా క్రికెట్ లో అంతకుముందు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన క్రికెటర్‌కు తప్పకుండా అవకాశం దక్కుతుంది. కానీ, సీనియర్‌ కోసం తన ప్లేస్‌ను త్యాగం చేయాల్సిన పరిస్థితి దేశవాళీ క్రికెటర్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు మాత్రమే వచ్చింది. అదీనూ.. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ కోసమైతే అదెంతో ప్రత్యేకంగా నిలవడం ఖాయం. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు.. అతడితోపాటు భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఆడాడు. వీరిద్దరూ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గౌతం గంభీర్ ఓ శాడిస్ట్..!

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే. తర్వాతి సీజన్‌లో కారణం లేకుండా గౌతం గంభీర్, నన్ను తిట్టడం మొదలెట్టాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం అయ్యేది కాదు. 2010లో నేను, కేకేఆర్ టీమ్‌లోకి వచ్చాను. నాకు, గంభీర్‌కి మంచి స్నేహం ఉండేది. అయితే నేను, టీమిండియాలోకి వచ్చిన తర్వాత అతనికి నేనంటే పడేది కాదు. కావాలని నన్ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టేవాడు. కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా అరచేవాడు. మీడియా కూడా నా గురించి అటెన్షన్ ఇవ్వడం మొదలెట్టింది.దాంతో […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

డైవర్స్ బాటలో డాషింగ్ ఓపెనర్..

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.క్రికెట్ లో తను ఒక సంచలనం.సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలే..అతని బ్యాటింగ్ కి ఇప్పటికి సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.అయితే తన ఫ్యామిలి లైఫ్ లో వీరూ ఇబ్బందులుపడుతున్నట్టు తెలుస్తుంది..తన భార్యతో వీరూ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్దమైనట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

హార్థిక్ పాండ్యాకు బిగ్ షాక్..!

టీమిండియా ఆల్ రౌండర్ గా ఒక వెలుగు వెలిగిన యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కు ఇక భవిష్యత్తులో నాయకత్వం వహించే అవకాశం లేనట్లేనా..?. టీమిండియా లెజండ్రీ ఆటగాడు రోహిత్ శర్మ తర్వాత వన్డే,టీ20 మ్యాచులకు నాయకత్వం వహించే తదుపరి సారధి అనే వార్తలకు ఇక ముగింపు పలికినట్లేనా..?. అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. తాజాగా ఛాంపియన్ ట్రోఫీకి ప్రకటించిన టీమిండియా జట్టుకి రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.. వైస్ కెప్టెన్ గా శుభమన్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఛాంపియన్ ట్రోఫీ కి భారత్ జట్టు ప్రకటన

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు ప్రకటించారు. టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష దీప్ సింగ్.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బుమ్రా కు మరో ఘనత..!

ఇటీవల ఆసీస్ జట్టుతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును బుమ్రా సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్ లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.. ఈ సీరిస్ ను టీమిండియా ఘోరంగా ఫెయిలైందని […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్‌ సారధిగా ఛాంపియన్స్‌ ట్రోఫీకి..!

ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు చివరి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించేందుకు సెలక్షన్ కమిటీ సిద్దమవుతోంది. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించాల్సి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు టీమ్‌ఇండియా ఆడే చివరి వన్డే సిరీస్‌ కూడా ఇంగ్లండ్‌తోనే. ఈ క్రమంలో ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లండ్‌తో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా లక్ష్యం 239

భారత మహిళ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లు మొత్తం ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. అయితే లూయిస్ ఎనిమిది పరుగుల తేడా శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. మరోవైపు భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.Read More

Breaking News Slider Sports Top News Of Today

సామ్ ఓ బచ్చా – ఆకాశ్ చోప్రా

ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్‌ కొన్‌స్టాస్‌. 19 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం వల్ల అతడి పేరు మార్మోగింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అతడిని బుమ్రా బౌల్డ్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పటి నుంచి కొన్‌స్టాన్ అనవసరంగా మ్యాచ్‌లో నోరు […]Read More