Tags :cricket info

Breaking News Slider Sports Top News Of Today

శిఖర్ ధవన్ సంచలన నిర్ణయం

టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ  రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More

Breaking News Slider Sports Top News Of Today

హార్దిక్ పాండ్య విడాకులకు కారణం ఇదే..?

టీమ్ ఇండియా  క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వారిద్దరూ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్ నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.Read More

Slider Sports Top News Of Today

నా కల అదే

మున్ముందు టీమ్ ఇండియాను రికార్డులు, ఫలితాల గురించి ఆలోచించని జట్టుగా మార్చడమే తన కల అని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. సియట్ అవార్డ్స్ ఆయన ఈ మేరకు మాట్లాడారు. ‘ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పించాలని నేను అనుకుంటాను. జట్టులో వారు స్వతంత్రంగా తమను తాము వ్యక్తీకరించుకునే పరిస్థితి ఉండాలి’ అని స్పష్టం చేశారు. సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఆయన గెలుచుకున్నారు.Read More

Slider Sports Top News Of Today

ఇండియా ఘోర ఓటమి

దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో  110 పరుగుల భారీ  తేడాతో ఓటమిపాలైంది. లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో  బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ […]Read More

Slider Sports Top News Of Today

గంభీర్ కోచ్ గా  కష్టం

సహజంగా తనకే సొంతమైన ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండలేడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు గంభీర్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషమేమీ లేదని శర్మ చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు.. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్ గా […]Read More

Slider Sports

బీసీసీఐకి కావ్య మారన్ సలహా

కావ్య మారన్ ఈ పేరు వింటే చాలు క్రికెట్ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ఐపీఎల్ జట్టు ఓనర్.. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైతే చాలు క్రికెట్ చీర్ గర్ల్స్ కంటే ముందు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుతో పాటు హైదరాబాద్ అభిమానులను ఉత్తేజపరిచడానికి ముందు ఉండే వాళ్లలో ముందు వరుసలో ఉంటారు కావ్య మారన్. అంతటి పబ్లిసిటీ సాధించిన కావ్య మారన్ నిన్న బుధవారం జరిగిన ఐపీఎల్ ఓనర్ల సమావేశంలో బీసీసీఐకు ఓ […]Read More

Slider Sports

గంభీర్ కు ద్రావిడ్ సలహా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓ సలహా ఇచ్చారు. “చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా మరిన్నీ విజయాలను సాధించాలి. శ్రీలంక తో టీ20 సిరీస్ లో చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ కు అయన ఓ ఎమోషనల్ గా వీడియో విడుదల చేశాడు ద్రావిడ్..ఒకరి నుండి ఒకరికి భారత్ కోచ్ పదవి బదాలయింపు సందర్భంగా చివరి మాట. ఉద్రిక్త పరిస్థితులు […]Read More

Slider Sports

మిశ్రాకు షమీ కౌంటర్

తనకు గుర్తింపు వచ్చాక టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మారిపోయాడని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు మహమ్మద్ షమీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే తర్వాత రోజు న్యూస్ పేపర్లో తమ పేరు ఫ్రంట్ ఫేజీలో కన్పిస్తుందని చాలా మంది భావిస్తారు. అలా భావించే కొంతమంది విరాట్ కోహ్లీ గురించి అలాంటి కామెంట్లు చేస్తారు అని ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన […]Read More

Slider Sports

భజ్జీ అసహానం

టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు హర్భజన్ సింగ్ టీమిండియా సెలెక్టర్లపై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశారు.ఎల్లుండి శ్రీలంకకు వెళ్లనున్న టీమిండియా జట్టులో అభిషేక్ శర్మ,చాహల్ కు ఎందుకు అసలు చోటు కల్పించడంలేదని భజ్జీ ప్రశ్నించాడు. అయితే మరోవైపు టీ20లకు సంజూ శాంసన్ ను మాత్రమే ఎంపిక చేయడం పట్ల కూడా భజ్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాహల్ ,అభిషేక్ శర్మ,సంజూ శాంసన్ ఎందుకు లేరు..?. నాకసలు ఆర్ధం కావడం లేదు..! అని ట్వీట్ చేశాడు. తన రెండో […]Read More

Slider Sports

టీమ్ ఇండియా ఆటగాళ్ళకు గౌతీ వార్నింగ్

టీమ్ ఇండియా కు హెడ్ కోచ్ గా నియమించిన తన తీరు మార్చుకోలేదు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్… అయన ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్యూ లో మాట్లాడుతూ ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అందరూ అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందేనని తేల్చి చెప్పారు. టీ20లు, వన్డేలు, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఆడించే ఫార్ములాపై తనకు నమ్మకం లేదన్నారు. ఏ అట ఆడే ఆటగాళ్ల జీవితంలో గాయాలు సర్వసాధారణమని, అయితే […]Read More