Tags :cpim

Breaking News Slider Telangana Top News Of Today

మానవత్వం లేని బీజేపీ..

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీజేపీర్ మనస్సు, మానవత్వం లేదని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తే బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ఓట్ల కోసం ప్రచారమంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని ఖండించారు. దేశం, రాష్ట్రం, జిల్లాలో ఉన్న సమస్యల్లో వేటిపై బీజేపీ పోరాటాలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయటంలో కమ్యూనిస్టులను మించిన పార్టీలు ఏవైనా ఉన్నాయా అన్నారు. ఇజ్రాయిల్ మారణహోమంలో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…?

మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభ మొదటి సిటింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు లేదా తేదీని […]Read More