తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులెవ్వరూ హోంవర్క్ చేయడంలేదు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యారని శాసనసభలో సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. గురు వారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమగ్రంగా అమలు చేయాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఒకవైపు కేంద్రం నుంచి ఏపీ నిధులు రాబట్టుకుంటుంటే.. తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పోల వరానికి జాతీయ హోదా ఇవ్వడంతోపాటు […]Read More
Tags :cpi mla
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా..? మరోసారి ఎన్నికల శంఖారావం జరగనుందా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావ్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. తెలంగాణ హైకోర్టులో తనపై దాఖలైన ఎన్నికల అఫిడవిట్ పిటిషన్ ను రద్దుచేయాలని గతంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసారి ఎమ్మెల్యే కూనంనేని.సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. వాదోపవాదనలు విన్న తదనంతరం కూనంనేని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ […]Read More
అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు…!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ ఇష్యూ అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం అనేవిధంగా చర్చ జరుగుతుంది. తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లోకి సినిమా రంగాన్ని లాగకూడదు. సినిమాను సినిమాలాగే చూడాలి.. ఒకప్పుడు […]Read More