Tags :cotton farmers

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతులకు శుభవార్త

తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను తెలిపారు. రైతులు పండించే పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువగా ఉన్న కానీ ఆ పత్తిని కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సంబధితాధికారులను ఆదేశించారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో పలుచోట్ల పత్తి కొనుగోలు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి తుమ్మల ఈ ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పత్తి కొనుగోలు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు […]Read More