Tags :congressgovernament

Slider Telangana

తెలంగాణలో గురుకులాలను ఎత్తేస్తారా..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా రవీంద్ర భారతి లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను.. ప్రధాన మంత్రి నరేందర్ మోడీ… రేపు ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చాము. రాష్ట్రంలో […]Read More

Editorial Slider Telangana

కాకతీయ తోరణం,గీతం మార్పులను కాళోజీ ఒప్పుకునే వాడ్రా?

తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర గీతాన్ని మార్చి కిరవాణి సంగీత నేపథ్యంలో ఈరోజు విడుదల చేసిన సంగతి తెల్సిందే. అదే విధంగా రాష్ట్ర చిహ్నాంలో కూడా మార్పులు చేయనున్నట్లు..అందులో కాకతీయ తోరణం..చార్మీనార్ ను తీసేయనున్నట్లు తెలుస్తుంది.దీనిపై మాడభూషి శ్రీధర్ అనే వ్యక్తి కాళోజీ బతికి ఉంటే దీన్ని ఒప్పుకునేవాడా.. అంటూ రాసిన ఓ కవిత వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ వేయండి..? ‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివిపదవి […]Read More

Slider Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించండి

ఈ నెల 27న జరగనున్న నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంపట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో […]Read More