కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విజయవంతంగా సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంత చేస్తూ ప్రజల ముందు మరింత చులకనవుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ కెటిఆర్ ను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిండమే ధ్యేయంగా అర్థంలేని ఆరోపణలు […]Read More
Tags :congressgovernament
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు..మీ సలహాలు, సూచనలతో సభను నడపండిప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదుఅని అన్నారు.. పాలక పక్షానికి సూచనలు చేయాలి, ప్రశ్నించాలి.కేసీఆర్ కంటే మేం జూనియర్ శాసనసభ్యులమే.కేసీఆర్ ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు.మీ పిల్లలు తప్పుచేస్తుంటే ఎందుకు ఆపడం లేదు.. రాక్షసులను తయారుచేసి ఉసిగొల్పడం మంచిదా అని ప్రశ్నించారు..ఈ నెల 9న కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావాలి.పొన్నం వచ్చి […]Read More
కాంగ్రెస్ పాలనలో పోలీసుల తీరు ఉల్టా చొర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉంది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గం. శాసనసభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పదులసంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లడం ఇంకా దుర్మార్గం. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలను అరెస్ట్ చేయడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. […]Read More
ప్రజా పాలన పేరుమీద నయ రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నది రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడని శాసనసభ్యులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడం కోసం పోలీసులు దౌర్జన్యంగా డోర్లను పగలగొడుతూ అరెస్టు చేయాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య, మీరు చేస్తే సంసారం! వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా!! మీరు కేసులో పెట్టిచ్చి నేతలను అక్రమంగా […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే లో సేకరించిన సర్వే వివరాలను కంప్యూటరీకరణ బుధవారం నాటికి 71 శాతం పూర్తయింది. ఈ సర్వే కేవలం నాలుగైదు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో పూర్తవడంతో ఈ సర్వే వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల కన్నా సర్వే పూర్తి చేసి ముందుగా ఉన్న ములుగు జిల్లా సర్వే వివరాలను డిజిటలైస్ ను రికార్డు సమయంలో ఇప్పటికే 100 శాతం […]Read More
అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అంటే కేసీఆర్ అంటూ అదే శ్రీరామరక్ష అని దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న సామాజిక మాధ్యమ వీరులకు ధన్యవాదాలు. గత ఎడాదికారంగా ప్రభుత్వం అరాచకాలపైన అక్రమాలపైన స్కాంలపైన ప్రజల తరఫున పోరాడిన పార్టీ లీడర్లకి, పార్టీ శ్రేణులు అందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి తన తప్పులను […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ట్విట్టర్ లో మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని ప్రశ్నించారు. ‘ది గిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? అని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే అయిదవది. ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే.GSEC ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది అధునాతన భద్రత మరియు ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక […]Read More
హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డు మార్గంలో లేక్వ్యూ అతిథి గృహం వద్ద వరద నియంత్రణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు చిన్నపాటి వరదొచ్చినా నగరంలో చాలాచోట్ల రోడ్లు జలమమమై ట్రాఫిక్తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. దీన్ని గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటవెంటనే నీరు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి గారు గతంలో ఆదేశించారు.ఆ పనుల పురోగతిని […]Read More