తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.బీఆర్ఎస్ సీనియర్ నేత..శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిపై ఆర్టీఐ వేశారు..ఆర్టీఐ ఇచ్చిన సమాధానంపై మాజీ మంత్రి హారీష్ రావు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు..ఆ ప్రకటనలో సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టిన్రు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ […]Read More
Tags :congressgovernament
తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి, మోసానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కల్లిబొల్లి మాటలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దుష్టపరిపాలనకు తెరతీసిందని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… ఇప్పుడు రైతు భరోసాకు అనేక షరతులు […]Read More
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత, కే చంద్రశేఖర్రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఆలోచన చేశామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్ఆర్ అలైన్మెంట్ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్, తాను బీఆర్ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్ రింగు రోడ్డు […]Read More
ధరణి పోర్టల్ ఇక ‘భూ భారతి’గా మారనుంది. అలాగే ప్రతి కమతానికి ఒక భూధార్ నంబర్ను జీయో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు. తొలుత టెంపరరీ.. ఆ తరువాత పర్మినెంట్ భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లుకి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆధారాలతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడూతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఆరు వేల కోట్ల రూపాయలను వడ్డీలకు కడుతుంది అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ఆర్బీఐ నివేదిక ప్రకారంగా […]Read More
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?.రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా […]Read More
తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుంది.. 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలం అవ్వడమే కాకుండా ఏడాదికాలంగా తన వద్దనే పెట్టుకున్న హోంశాఖ విద్యాశాఖ పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేతనాల పెంపు విషయమై ఉన్నతాధికారులకు విన్నవించుకోవడానికి రాజధానికి తరలివచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులతో దారుణంగా దాడి చేయించడం, పలువురు ఆశా వర్కర్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు […]Read More
ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రివర్గ […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమ లుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను 10 […]Read More