Tags :congressgovernament

Breaking News Slider Telangana Top News Of Today

ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం..!

తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇందిరమ్మ ఇండ్లకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్.!

మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ కేంద్రంలో బీఆర్ఎస్ రైతు భరోసా దీక్ష కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఓ యువతి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్ అని తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. ఇంకా ఆ యువతి మాట్లాడుతూ ” మేము బీఆర్ఎస్ పార్టీ ఫెయిడ్ బ్యాచ్ అని అబద్ధాలు చెబుతున్నారు.మేము బీఆర్ఎస్ ఫెయిడ్ బ్యాచ్ కాదు.. కేటీఆర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేషన్ కార్డులపై శుభవార్త..!

తెలంగాణలో ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు.. జారీ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సంక్షేమ శాఖ కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాలతో ప్రస్తుతం   కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై నెలకొన్న  అయోమయం వీడినట్లైంది.తాజాగా పౌరసరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో సోమవారం నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళల అభివృద్దే కేంద్రంగా నిధుల కేటాయింపు

బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు  పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.. ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. విద్య పై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయి ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణ కు దక్కుతుందని ఆయన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళలకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా  జమ చేయనున్నట్లు మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు చేయడం లేదని మంత్రి సీతక్క చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు.. డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు సూచించారు. ఈ నెల 26న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు ఒక్క ప్రెస్ మీట్ తో దిగోచ్చిన సర్కార్

నూతన రేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రేస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని,మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసారు..కుల గణనను ప్రాతిపదికగా తీసుకుని రేషన్ కార్డులు జారీ చేస్తామన్న ప్రభుత్వ మార్గదర్శకాలను హరీష్ రావు తప్పుబట్టారు. నిబందనలతో రేషన్ కార్డులను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు..ప్రెస్మీట్ పూర్తైన కొద్దిసేపటికే ప్రభుత్వం స్పందించింది.హరీశ్ రావు చేసిన వాఖ్యలతో సర్కారు దిగొచ్చింది..వెంటనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యమ స్ట్రాటజీ – గులాబీ బాస్ మంత్రం ఫలిస్తుందా..?

అధికార కాంగ్రెస్ పార్టీని  కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సంక్షేమం..అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు..!

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి  అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిపెన్స్ లోకి సీఎం రేవంత్ రెడ్డి..?

తెలంగాణ ముఖ్యమంత్రి ఏడాది పాలన ముగిసింది. ఏడాది పాలనలో పూర్తి దూకుడుగా కనిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షమే టార్గెట్ గా అరెస్ట్ లు,కేసులతో ఏడాది పాలన సాగింది. దూకుడు స్వభావంతో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడకూడని భాషను సైతం గత ఏడాది కాలంలో ప్రయోగించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టి హైడ్రా,లగచర్ల భూసేకరణ,రైతులను జైల్లో పెట్టడం,ఏక్ పోలీస్ ఏక్ విధానం కోసం కోట్లాడిన కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులను సైతం నడిరోడ్డుపైకి లాగడం లాంటి విషయాల్లో తీవ్ర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హరీశ్ రావు ఎంట్రీ – రేవంత్ లో గుబులు..

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఓ ఫైర్ బ్రాండ్..ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేయగల నేర్పరి హరీశ్ రావు.మేనమామ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని గురువు వ్యూహాలను అమలు చేస్తూ,మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు.బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదచ్చినా టక్కున గుర్తచ్చే పేరు హరీశ్ రావు.అభిమానులకు అండగా నిలవటమే కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారనే పేరుంది.అసెంబ్లీలో అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ అసెంబ్లీ టైగర్ గా […]Read More