Tags :CongressFailedTelangana

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ పై కోపంతో మహత్మాగాంధీకి అవమానం..?

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి ముందు ఆవిష్కరించిన గాంధీ గారి కాంస్య విగ్రహం నిర్వహాణ సరిగాలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ఎక్స్ లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సిఎం రేవంత్ […]Read More