తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది..తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే…ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు సమాచారం.. జిల్లాకు చెందిన ఇటీవల తొలిసారిగా గెలుపొందిన ఓ ఎమ్మెల్యే..ఓ ఎమ్మెల్సీ ఇద్దరు ఈ వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జిల్లా పాలిటిక్స్ లో టాక్.. వీరి చేరికతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు..ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు…Read More
Tags :congress
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మళ్ళొకసారి చర్చ తెరపైకి వచ్చింది.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ పేరు మార్చి చాలా తప్పు చేశాము.. బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయింది అని అయన అన్నారు… ఈ వ్యాఖ్యలతో మరొకసారి పార్టీ పేరు మార్చాలనే అంశం తెరపైకి వచ్చింది.. అయితే నిజంగా పార్టీ పేరు మార్చడం వల్ల చాలా నష్టం జరిగిందా…?.. తెలంగాణ […]Read More
మల్కాజీగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది అల్లరిమూకలు దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది..అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..Read More
ఆ ఎమ్మెల్యే మా పార్టీలోకి వస్తే దూకేస్తా- సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్ పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవొద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితా తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో సరితాతిరుపతయ్య అభిమాని ప్రసాద్ (25) ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల చేరిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో నవాబుపేట మం. తిమ్మారెడ్డిపల్లికి ఎమ్మెల్యే యాదయ్య వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. ఇప్పటికే నవాబుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ నిరాహార దీక్ష సైతం చేశారు. అయినా యాదయ్యను పార్టీలోకి చేర్చుకోవడంతో ఆందోళన చేపట్టారు.Read More
బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చుస్తోంది.. బస్వరాజ్ సారయ్య […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ […]Read More
దాదాపుగా పడేండ్ల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఓ పార్టీ సాధించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంబై తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. బీజేపీ 240స్థానాల్లో గెలుపొంది తన మిత్రపక్షాలతో కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని ఇండియా కూటమి ఎన్నుకున్నది. మరి విపక్ష నేతగా రాహుల్ గాంధీ కి ఏమీ ప్రత్యేకతలు ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవు .. పార్టీలోని సీనియర్లకు తగిన […]Read More
మాట వరుసకైన తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ..సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎంత బుజ్జగించిన సరే ఆంగీకరించే పరిస్థితుల్లో నేను లేనని వాళ్లకు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి.. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను.. అందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ […]Read More