రేపు అనగా జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటల లోపు రైతులందరీ ఖాతాల్లోనే నేరుగా ఈ నిధులను జమ చేయనున్నది.. రుణమాఫీ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకి పూలే భవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. డీసీసీ అధ్యక్షులు…సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి …కాంగ్రెస్ చీఫ్ రేవంత్ […]Read More
Tags :congress
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రతి ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించేవరకు నిద్రపోము అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈరోజు పఠాన్ చెరు లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారుతున్నారు. పార్టీకి బలం కార్యకర్తలు.మనకు అరవై లక్షల మంది కార్యకర్తల బలం ఉంది. పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏమి తక్కువ చేశాము .మూడు […]Read More
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More
రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More
ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన విద్యుత్ కొనుగోలుపై జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు..అంతేకాకుండా తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు.. […]Read More
నాడు వరమైంది..నేడు శాపమవుతుంది…రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుస్సా..?
ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికల ప్రచారంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా కేసీఆర్…కేటీఆర్..హారీష్ రావులే లక్ష్యంగా చేసిన విమర్శలు..విసిరిన సవాళ్లు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు..అటు ఆ పార్టీ అనుకూల యూట్యూబర్స్ తో పాటు మెయిన్ మీడియాకు టీఆర్పీ రేటింగ్ మాములుగా పెంచలేదు… అంతేకాకుండా పదేండ్లు కేసీఆర్ & టీమ్ చేసిన సంక్షేమాభివృద్ధి కంటే ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ వాళ్లు చేసిన ప్రచారం తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు..అయితే […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో అయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసింది ఏమి లేదు. హైదరాబాద్ కు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నోరు మెదపలేదు..హైదరాబాద్కు కిషన్రెడ్డి చేసిందేమీ లేదు.హైదరాబాద్కు స్మార్ట్ సిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు.అమృత్ […]Read More
కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా మరో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి … హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అని టాక్. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కల్సిన […]Read More
కేవలం పది ఎకరాల్లోపే ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ రోజు ఖమ్మంలో జరిగిన రైతుభరోసా పథకం పై ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల నుండి మంత్రులు పొంగులేటి ,తుమ్మల,భట్టి విక్రమార్క బృందం పలు అభిప్రాయాలను సేకరించింది. ఈ అభిప్రాయాల మేరకు కేవలం పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలి.. కౌలు రైతులకు సబ్సిడీపై వ్యవసాయానికి సంబంధించిన […]Read More