దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం కురుస్తుంది అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తన అధికారక ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. దీనిని ప్రస్తావిస్తూ లోక్ సభ సమావేశాల్లో ఈ అంశం గురించి చర్చించాలని వాయిదా తీర్మాణాన్ని లోక్ సభ లో ప్రవేశపెట్టామని తెలిపారు.. వర్షాలకు […]Read More
Tags :congress
చరిత్ర నుండి పాఠం నేర్చుకొని రేవంత్ రెడ్డి -గుణపాఠం తప్పదా…?- ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక సంఘటన చోటు చేసుకుంది.. డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగింది…ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ “ప్రతి అసెంబ్లీ సమావేశంలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతారు.. నేను ఏమి తప్పు చేశాను.. పార్టీ మారడం తప్పా..?.. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లో చేరడం తప్పు అయితే అసలు రేవంత్ రెడ్డిని […]Read More
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అవమానించడంతో మాజీ మంత్రి… ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారని బీఆర్ఎస్ తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ట్వీట్ కు అధికార టీకాంగ్రెస్ కౌంటరిచ్చింది. ‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లెమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా? ఉమ్మడి ఏపీ లో హోం మంత్రిని చేసినందుకా? కష్టకాలంలో కాంగ్రెస్ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరినందుకా?అని ప్రశ్నించింది.. నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా’ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ” నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు.. తీరా పార్టీలోకి చేరాక సబితక్క కేసీఆర్ మాయమాటలు నమ్మి పార్టీ మారారు. నాకు అక్క తోడుగా ఉండాలి కదా.. నేను సభలో అక్క అనే అన్నాను.. వేరే భాష ఏమి ప్రయోగించలేదు.. నేను ఎవరి పేర్లను ప్రస్తావించలేదు.. మరి వాళ్లకు ఉలుకు ఎందుకు.. ? సభలో మాజీ మంత్రి హారీష్ రావు కు […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లో చేరతారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను నెలకొన్నది. కాంగ్రెస్ లో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. నిన్న మంగళవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే […]Read More
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై చర్చపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్ పై ఉగ్రరూపం చూపిస్తున్నారు.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కొత్త బట్టల కోసం వెళ్తే ఉన్న బట్టలు ఊడగొట్టుకున్నట్లు తాము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.. ప్రతి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది… బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” రిటైర్మెంట్ అయినాక అంగన్ వాడీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.. ఇప్పటివరకు అంగన్ వాడీ టీచర్లకు లక్ష రూపాయలు.. హెల్పర్లకు యాబై వేలు మాత్రమే ఇచ్చేవారు.. కానీ ఇక ముందు టీచర్లకు రెండు లక్షలు ఇస్తాము.. హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తామని ” ప్రకటించారు.. దీని గురించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాము.. ఒకటి రెండు […]Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ.. ఏ ఎమ్మెల్యే అయిన ఏ నాయకుడైన సరే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి చేరతారు.. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఇదే జరిగింది. కానీ తాజాగా ఈ రోజు జరిగిన ఓ పరిణామంతో పలు సంచనాలకు దారి తీస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ […]Read More
తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలుగు సాహితీ లోకానికి సినారె గారు చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు వారి పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సీఎం పాల్గొన్నారు.శ్రీమతి సుశీల నారాయణరెడ్డి […]Read More
స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి […]Read More