తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జైలుకెళ్ళే ప్రమాదం ఉందని సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” హైదరాబాద్ మహానగరంలో అక్రమణలకు గురైన చెరువులు,ప్రభుత్వ భూముల పరిరక్షణకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోచ్చిన ” హైడ్రా” వ్యవస్థ బాగుంది. నగరంలో అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలను సమర్ధిస్తున్నాను. అయితే హైడ్రా ఏర్పాటుతో సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేయడం ప్రారంభించారు. ఒకవేళ స్వారీ ఆపితే […]Read More
Tags :congress
ఏఐసీసీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన ఎంపీ రాహుల్ గాంధీకి ఇప్పటికి పెళ్ళి కానీ సంగతి మనకు తెల్సిందే. అయితే ఇప్పటివరకు పలుమార్లు రాహుల్ గాంధీ పెళ్ళి గురించి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో… అటు సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ నడిచాయి. తాజాగా రాహుల్ గాంధీ తన పెళ్ళి గురించి తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ విద్యార్థినీలతో భేటీ అయ్యారు. ఈ […]Read More
హైడ్రాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ” హైడ్రా అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసింది. నగరంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడమే లక్ష్యం. ఆ లక్ష్యంలో నెరవేరడంలో ఎవరున్న కానీ వదిలే ప్రసక్తి లేదు.. చెరువులను.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారు ప్రభుత్వంలో ఉన్న కానీ వదిలిపెట్టబోము. చెరువులను పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన సరికొత్త ఆయుధం “హైడ్రా”. అయితే హైడ్రాను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో భాగంగా ” హైడ్రా” కు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీని వల్ల నేరుగా హైడ్రా నే అక్రమ నిర్మాణాలు.. కట్టడాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి […]Read More
టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ లో నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే అని హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఐపీఎస్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో ఎన్ -కన్వెన్షన్ లీజుదారులుగా హీరో నాగార్జున ,ప్రీతమ్ రెడ్డి ఉన్నారు. దీన్ని చెరువులో నిర్మించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ,ఇరిగేషన్ ,రెవిన్యూ శాఖల అధికారులతో కూల్చివేతలను చెపట్టాము అని అందులో పేర్కొన్నారు. HMDA 2014లో తమ్మిడికుంట FTL […]Read More
మహిళా జర్నలిస్ట్ పై దాడి హేయమైన చర్య-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో ఓ మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడిని సంబంధిత శాఖ మంత్రిగా నా తరపున..ప్రభుత్వం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం..ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాము..ఒకవేళ ఈ సంఘటన జరిగి ఉంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము.. మాది ప్రజాప్రభుత్వం..అందరికి స్వేఛ్చ ఉంటుంది..ఎవరైన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు..ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వోచ్చు..ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య ..దాడి […]Read More
నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజంగా నమ్మకం ఉంటే ఆయన భాషలోనే చెబుతున్నాను..రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రుణమాఫీ గురించి చర్చకు దా.. !. ఎలాంటి భద్రత లేకుండా మేము వస్తాము..మీరు కూడా రండి..మీరు చెప్పిన గ్రామానికైన వెళ్దాము..మీరు పుట్టి పెరిగిన ఊరు అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లికైన రండి రైతు రుణమాఫీపై చర్చకు కూర్చుందాము.. రైతులే చెబుతారు రుణమాఫీ గురించి తమకు అయిందా..లేదా అని..ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే,V6 ఆధినేత వివేక్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల ఫామ్ హౌజ్ లు బఫర్ జోన్లో…FTL పరిధిలో ఉన్నాయి అని మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు ఆరోపించిన సంగతి తెల్సిందే.. తనపై మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు చేసిన ఆరోపణలపై నిన్న శుక్రవారం గాంధీభవన్ లో […]Read More
రాజీనామాల చరిత్ర నాది.. రైపిల్ పట్టుకున్న చరిత్ర నీది- మాజీ మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర సాధనలో పలుమార్లు ఎమ్మెల్యే.. మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర నాది. పదవులకు రాజీనామా చేయమంటే ఉద్యమకారులపైకి రైపిల్ పట్టుకుని వెళ్లిన చరిత్ర మీది అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా..?. రాష్ట్రంలో ఉన్న […]Read More
తెలంగాణలో ప్రతి రైతుకు రూ.2,00,000ల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి ఏగనామం పెట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిసెంబర్ 9 తారీఖున రూ.40,000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ లో రూ.31000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అఖర్కి బడ్జెట్ లో రూ.26,000కోట్లే పెట్టారు. […]Read More