Tags :congress

Breaking News Crime News Slider Telangana Top News Of Today

అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ గురుకుల పాఠశాల 7వ తరగతి చదువుకుంటున్న జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి(12) గత నెల 29న పాఠశాలలో వాంతులు చేసుకుంది.పట్టించుకోని గురుకుల సిబ్బంది మాత్రలు మాత్రమే ఇవ్వడంతో మరుసటి రోజు అంజలి నిరసించి వాంతులు ఎక్కువగా చేసుకుంది.. దీంతో గురుకుల సిబ్బంది, తల్లికి సమాచారం ఇవ్వగా తాను వచ్చి అంజలిని ఆస్పత్రికి తీసుకెళ్ళింది.అప్పటికే జ్వరం ఎక్కువ అయి, ఫిట్స్ కూడా రావడంతో నిజామాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దు

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు , ఉన్నతస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశించారు. అన్ని […]Read More

Breaking News Editorial Hyderabad Slider Top News Of Today

‘”హైడ్రా”‘ కూల్చివేతలు అన్ని ఒకే … కానీ…?- ఎడిటోరియల్ కాలమ్

వర్షకాలం వచ్చిన వరదలోచ్చిన హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది రోడ్లపై వరదనీళ్ళు… నిండా మునిగిన కాలనీలు… పొంగిపోర్లే నాలాలు.. ఇండ్లలోకి వచ్చే వరద నీళ్లు.. ఇవే సంఘటనలు మన కండ్లకు దర్శనమిస్తాయి. అధికారక లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగరం చుట్టూ దాదాపు 1000-1500చెరువులున్నట్లు అంచనా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)వరదలోచ్చినప్పుడు.. భారీ వర్షాలు వచ్చినప్పుడు అటు దిక్కు పోవాలంటేనే ఏదో సందేహాం. అలాంటి పరిస్థితులున్న హైదరాబాద్ మహనగరంలో అక్రమణలకు గురైన […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

అధికార పక్షంపై BRS పోరు- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 64,బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం ఏడు.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో విజయడంకా మ్రోగించింది. ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & టీమ్ చెప్పిన ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ (200యూనిట్ల వరకు).. ప్రతి ఆడబిడ్డ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల కమీషనర్ పార్ధసారధి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా,పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయా రాజకీయ పార్టీ నేతలతో ఈసీ కమీషనర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ నెలాఖరిలోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధితాధికారులకు సూచించడం జరిగింది. నవంబరు లేదా డిసెంబర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

1,864 సర్కారు స్కూళ్లను మూసేసే కుట్ర

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను […]Read More

Breaking News Hyderabad Slider

హైడ్రా దూకుడు-6గురు అధికారులపై కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చెరువులు,కుంటలు,ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఏర్పాటైన “హైడ్రా” దూకుడు పెంచింది. ఇందులో భాగంగా గతంలో FTL,బఫర్ జోన్ల నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలకు అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలోనే ఆరుగురు అధికారులపై కేసులను నమోదు చేసింది. నిజాంపేట మున్సిపల్ కమీషనర్,చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమీషనర్,హెచ్ఎండీఏ ఏపీఓ,బాచుపల్లి తహశీల్దార్,మేడ్చల్ జిల్లా సర్వే అధికారి ఇలా ఆరుగురిపై ఆర్ధిక నేర విభాగం(ఈఏఓ)లో పిర్యాదు చేసింది. వీరంతా నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవిత కాళ్ళు మొక్కిన BRS మాజీ ఎమ్మెల్యే

ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. దాదాపు పదిరోజుల పాటు అక్కడ్నే ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత కారు దిగగానే ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆమె కాళ్లు మొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ ,కేటీఆర్ లకు రేవంత్ సలహా

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ కావడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు పర్యటించాలి.. ప్రతి ఒక్క రైతును అడిగి రుణమాఫీ కానీ వివరాలను స్థానిక కలెక్టరేట్ లో అందజేయాలి.. రుణమాఫీ కానీ అర్హులైన రైతులుంటే వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కు వైసీపీ మద్ధతు

పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్. ఇటీవల అల్లు అర్జున్ కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలు నిర్మోహాటంగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ & మెగాస్టార్ చిరంజీవి గురించే అని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.. టీడీపీ నేతలు.జనసేన నేతలు. అభిమానులు ప్రత్యేక్షంగానే కౌంటరిస్తున్నారు.. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు […]Read More