తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఇటీవల వరదలతో.. వర్షాలతో అతలాకుతలమైన వరద బాధితుల సహాయర్ధం తమ పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే.. ఎంపీ.. కార్పోరేషన్ చైర్మన్లకు సంబంధించిన రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున వరద బాధితులకు ప్రతి ఇంటికి పదివేలు ఇవ్వాలి.. ఇండ్లను కోల్పోయిన […]Read More
Tags :congress
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాము.. డిసెంబర్ తోమ్మిదో తారీఖు వచ్చేసరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని గొప్పలు చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు లేదని కొంతమందికి.. […]Read More
హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ ఏవీ రంగనాథ్ ఐపీఎస్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా FTL,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను,కట్టడాలను కూల్చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా హైడ్రా పై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో FTL,బఫర్ జోన్ల పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోని కూలుస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ప్రకటనతో బఫర్,FTL జోన్ల పరిధిలో నిర్మించుకుని ఉంటున్నవారికి ఊరట లభించింది. మరోవైపు […]Read More
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి,వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మట్టి గణపతి -మహా గణపతి కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” చదువుకున్న ప్రతి ఒక్కర్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు. కులవృత్తులే కీలకం.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటే అందరికి ఉపాధి కలుగుతుంది. మనం ఉపాధిని పొందటమే కాకుండా పదిమందికి […]Read More
ప్రముఖ తెలుగు సినిమా నటుడు.. టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. మురళి మోహాన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లోని రంగలాల్ కుంట FTl,బఫర్ జోన్ పరిధిలో మురళి మోహాన్ నిర్మించిన నిర్మాణాలు అక్రమంగా కట్టారు.. పదిహేను రోజుల్లో కూల్చి వేయాలి.. లేకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈనోటీసులపై నటుడు మురళి మోహాన్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ డబ్బులతోనే నడుస్తున్నాయి.. డబ్బులు లేకుంటే రాజకీయాలు చేయలేము.. ఎమ్మెల్యే.. ఎంపీలు కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని అధికార కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ ” సంగారెడ్డి ఎమ్మెల్యే సీటు జనరల్ స్థానం.. అక్కడ గెలవాలంటే మినిమమ్ యాబై కోట్లు ఖర్చు పెట్టాలి. పఠాన్ చెరు కు […]Read More
తెలంగాణ రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి
తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి(రిటైర్డ్) ఆకునూరి మురళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. వ్యవసాయ కమీషన్ చైర్మన్ గా కోదండ రెడ్డి, బీసీ కమీషన్ చైర్మన్ గా జి నిరంజన్ ను నియమించారు. బీసీ కమీషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్,బాలలక్ష్మీ నియమితులయ్యారు. అయితే విద్యా కమీషన్ చైర్మన్ బరిలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రో నాగేశ్వర్ తదితర పేర్లు విన్పించిన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి వైపు […]Read More
కేసీఆర్ అంటే ఓ చరిత్ర.. ఉద్యమం అయిన పోరుబాట అయిన … ప్రతిపక్షమైన.. అధికార పక్షమైన కేసీఆర్ ఉంటేనే బాగుంటదని విశ్లేషకులు పేజీలకు పేజీలు విశ్లేషిస్తారు. అలాంటి కేసీఆర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం క్షేత్రస్థాయిలోకి రాలేదు.. అప్పుడప్పుడు ఆడదపాడదా ప్రత్యేక్షమవ్వడం తప్పా నిరంతరం జనంలో ఉన్నది తక్కువ.. ప్రతిపక్ష పాత్ర మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు అనే నమ్మకం కావోచ్చు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనే […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. ఎఫ్ఐఆర్ నమోదు […]Read More