తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందా..?. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై.. ప్రజల సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు చేస్తారా..?. ఇవి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఎంఆర్ అనే యువకుడు.. కెప్టెన్ ఫసక్ అనే నెటిజన్ .. గౌతమ్ గౌడ్ అనే జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వారి ఆరోపణ.. […]Read More
Tags :congress
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన భారత మాజీ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లా నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటిన కాంగ్రెస్ పార్టీ యాబై స్థానాల్లో ముందంజలో […]Read More
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో క్షణానికో ఫలితం మారుతుంది.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ముందు ఆధిక్యంలో ఉన్న బీజేపీ తర్వాత డౌన్ అయింది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం తొంబై స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటి యాబై చోట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు బీజేపీ […]Read More
హరియాణా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మొదలైన సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. కాంగ్రెస్ మొత్తం ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ యాబై ఏడు చోట్ల ఆధిక్యంలో ఉంది.జేజేపీ సున్నా.. ఐఎన్ఎల్డీ రెండు చోట్ల ఇతరులు ఏడు చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొత్తం హరియాణాలో తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి 1037మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన బుల్డోజర్ సంస్కృతితో ప్రజల్లో వెలకట్టలేనంత భయం కలిగింది. దీనివల్ల హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోయింది. జరగాల్సిన జరిగే రిజిస్ట్రేషన్లు తగ్గాయి.. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేండ్లలో హైదరాబాద్ లో ఆదాయం లక్ష కోట్లకు చేరింది.. […]Read More
మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్ రెడ్డి
మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపంచారు. ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూర్చారో చెప్పాలని కేటీఆర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ పై ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సిల్లీ పాలిటిక్స్ మొదలెట్టారు. గత పది నెలలుగా తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని స్థానిక పీఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు పిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తమ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యే తమకు కన్పించడం లేదంటూ ఆ పిర్యాదులో పేర్కొన్నారు. అయితే సర్కారు వచ్చి పది నెలలైన కానీ ఇంతవరకూ హోం మినిస్టర్ … విద్యాశాఖ మంత్రి పత్తా […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదు.. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మోద్దు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ ” రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కన్పించట్లేదా..? ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. […]Read More
10నెలల కాంగ్రెస్ పాలనకు మార్కులెన్ని..?-ఎడిటోరియల్ కాలమ్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా పది నెలలవుతుంది ..ఈ పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్నింటిని అమలు చేసింది..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వస్తాయి..?. ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయి .? ఓ లుక్ వేద్దాము..! గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీలు.. ఒక్కొక్క గ్యారంటీల్లో మూడు చొప్పున మొత్తం పన్నెండుకి పైగా […]Read More
శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటే నాకు అంత మర్యాద లేదు.. మనోళ్లంతా గౌరవ ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ అంటే నాకు అసలు మర్యాద లేదు. మర్యాద ఎవరికివ్వాలంటే కొద్దిగా మానం సిగ్గు శరం ఉన్నోళ్ళకు ఇవ్వాలి. ఈయనకు అవేమి లేవు అని విమర్శించారు. […]Read More