Tags :congress

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పొంగులేటి పొలిటికల్ బాంబులు ఎందుకు పేలలేదు..?

కోరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు వరుస బెట్టి ఆరెస్ట్ అవుతారు. కాళేశ్వరం, ధరణి లాంటి మరెన్నో బాంబులు పేలతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి వెళ్లి రెండు రోజులవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన బాంబులు ఏమి పేలలేదు. అవన్నీ వట్టి మాటలేనా అని ఇంట బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా బీసీ కులగణనలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ)లను మినహాయిస్తూ సర్కార్‌ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే కులగణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్స్ పాల్గోనున్నారు… కులగణనలో 6,256 MRCలు, 2వేల మంది మినిస్టీరియల్‌ సిబ్బంది సైతం పాల్గోనున్నారు. ఈనెల 6 నుంచి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కు కొత్త ముఖ్యమంత్రి…?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆధిష్టానం గుర్రుగా ఉందా..?.గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు సార్లు అపాయింట్మెంట్ కోరిన కానీ రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడలేదా..?. కాంగ్రెస్ కు చెందిన ఓరిజనల్ మంత్రులు.. ఎమ్మెల్యే. ఎంపీలు రేవంత్ రెడ్డి తీరుపై ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీకి పిర్యాదు చేశారా..?. అందుకే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తవారిని ముఖ్యమంత్రిని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దీపావళి బాంబులు పేలాయి.! పొంగులేటి బాంబులే తుస్సు..తుస్సు..!

దీపావళి పండుగకు కాళేశ్వరం, ధరణి,ఫోన్ ట్యాపింగ్ లాంటి మరికొన్ని బాంబులు పేలుతాయి. బీఆర్ఎస్ కు చెందిన అగ్రనేతలందరూ ఒకరి తర్వాత ఒకరూ అరెస్ట్ అవుతారు.. పదేండ్ల బీఆర్ఎస్ అవినీతి పాలనపై అనేక బాంబులను సిద్ధం చేసినట్లు సౌత్ కొరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. అయితే దీపావళికి తెలంగాణలో గల్లీ నుండి హైదరాబాద్ లో ప్రతి బజార్లో దీపావళి బాంబులు పేలాయి. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ప్రకటనలకే పరిమితమా..?.

కేటీఆర్ మూడు అక్షరాలు కాదు రాబోయే మూడు తరాల పాటు గుర్తు పెట్టుకునే పేరు. ఉద్యమ నాయకుడిగా స్వరాష్ట్ర సాధన కోసం కోట్లాడిన యోధుడు.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల పాటు ఐటీ మినిస్టర్ గా.. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన శైలీలో దేశంలోనే మార్కు చూపించిన యూత్ ఐకాన్. ఐటీలో సరికొత్త పుంతలు తొక్కించిన ఐటీ నిపుణుడు. అలాంటి కేటీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితమైండా అని ఇటు గులాబీ క్యాడర్ అటు ప్రజలు,మేధావులు సందిగ్ధంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అప్పుడే కేసీఆర్ ఎంట్రీ…?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ గులాబీ దళపతి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే.. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అఖరి రోజు హాజరయ్యారు. ఆ తర్వాత ఇటు మీడియాలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కన్పించలేదు. అఖరికి భారీ వర్షాలతో ఎదురైన వరదలకు ఖమ్మం అతలాకుతలమైన కానీ కేసీఆర్ స్పందించలేదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ కేసీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదే అంశం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దొంగచాటుగా వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ డ్రగ్స్ టెస్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దొంగచాటుగా వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజూర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విసిరిన డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు నిరసన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, స్థానిక మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఆసరా నాలుగు వేలు అన్నాడు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పార్టీ బలోపేతం వద్దు… బీఆర్ఎస్ వలసలే ముద్దు..

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యలో ఆ పార్టీలో రెండు వర్గాలున్నాయన్నది అధికారకంగా బయటపడ్డది. నిన్న మొన్నటి వరకు స్థబ్బుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరూ బయటకోస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ఆది నుండి కాంగ్రెస్ పార్టీ ను అంటిపెట్టుకుని .. దాదాపు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కష్టాలను.. అవమానాలను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇద్దరి కంటే ఎక్కువమంది కల్సి పార్టీ చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలి…?

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ” రాజ్ పాకాల కుటుంబం పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోలేదు. అందుకే కేసు నమోదు చేశారు. ఒకరిద్దరు కంటే ఎక్కువమంది కల్సి తాగాలంటే స్థానిక ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీస్కోవాలి అని అన్నారు. అంటే మంత్రి చెబుతున్న ప్రకారం ఇద్దరూ కల్సి మందు తాగితే ఒకే కానీ అంతకుమించి ఎక్కువమంది కూర్చోని తాగాలంటే తప్పనిసరిగా అనుమతి […]Read More