ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేయడం.. అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకుంది. తాజాగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసింగ్ గురించి యాబై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు రెండు మూడు రోజుల్లో కేటీఆర్ ఆరెస్ట్ కావడం ఖాయం.. […]Read More
Tags :congress
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వే. ఈ సర్వేలో కులమతసామాజిక ఆర్థిక అంశాల గురించి దాదాపు డెబ్బై ఐదు ప్రశ్నలతో కూడిన ఓ బుక్ లెట్ లో సంబంధిత కుటుంబ యొక్క వివరాలను ఆధికారకంగా తీసుకోబడతాయి. ఈ సర్వే చేస్తున్నప్పుడు ఎన్యుమరేటర్లు బ్యాంకు సంబంధిత పత్రాలు కానీ వేలిముద్రలు కానీ అడగరు.. తీసుకోరు.. కేవలం వాటికి సంబంధించిన వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. అఖరికి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై దాదాపు అరవై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ నిన్న మంగళవారం నిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలను […]Read More
రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి పిర్యాదుల వెల్లువ..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కులగణన పై సమీక్ష కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పిర్యాదుల వెల్లువ కొనసాగిందని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకోస్తాడని.. అధికార స్థిరత్వాన్ని నిలబెడతాడని ఆశించి పార్టీలో ఎంతోమంది సీనియర్లను కాదని ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుండి చేపట్టే కులగణనకు తెలంగాణనే దేశానికి రోల్మోడల్ కానుంది. బ్యూరోక్రాట్స్ చేసే కులగణన మనకు అవసరం లేదు. ఏ ప్రశ్నలు అడగాలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే నిర్ణయం చేయాలి. మేము చేస్తున్నది కులగణనే కాదు.. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాము. ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో తెలుసుకోవాలి. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ […]Read More
విద్యాశాఖ మంత్రే లేడు.. వైద్యశాఖ మంత్రి ఏమి చేస్తుండో తెల్వదు..?
ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 11 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పిల్లల ప్రాణాల కంటే ఏది […]Read More
అదేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అప్పటి అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత పది నెలలుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రతిపక్షమా.. ?. అధికార పక్షమా .? అని టైటిల్ పెట్టారని ఆలోచిస్తున్నారా..?. గత పది నెలలుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. […]Read More
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దామోదర రాజనరసింహా నిమ్స్ డైరెక్టర్ కు ఫోన్ చేశారు. కొమురం భీమ్ జిల్లా వాంకిడిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. చాకటి శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మి, జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ – నిమ్స్ కు తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర […]Read More
అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ డిమాండ్ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో […]Read More
పట్టు పరిశ్రమకు పునరుజ్జీవానికి చర్యలు – మంత్రి తుమ్మల
పట్టు పరిశ్రమలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఉండి, గ్రామీణ పేదలు అనుకూలంగా స్థిరమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. పట్టు పరిశ్రమశాఖ అధికారులతో మాట్లాడుతూ ఆ శాఖ అభివృద్ది కొరకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. రాష్ట్రంలో నేలలు మరియు వాతావరణం పట్టు పరిశ్రమకు అనుకూలం ఉంటాయని, పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు (2) ఎకరాలలో […]Read More