మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెల్సిందే. దీంతో జగన్ తీరుపై ఇటు అధికార కూటమి పార్టీల నుండి.. అటు కాంగ్రెస్ బీజేపీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ” అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో ప్రజలు […]Read More
Tags :congress
చట్టాలు ప్రతిపక్ష పార్టీకేనా.?.అధికార పార్టీకి వర్తించవా..?
తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కాబోతుంది. ఈ ఏడాదిలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్నో.. ముఖ్యమంత్రినో.. మంత్రులనో ప్రశ్నిస్తున్నారనో.. దూషిస్తున్నారనో కేసులు పెట్టి మరి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలను.. సానుభూతి పరులను… జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాన్ని అతిక్రమించి ఎవరూ ప్రవర్తించిన కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే..చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ నేత.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన కోసం దేనికైన సిద్ధమని ఆయన ప్రకటించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు . మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి మేము వ్యతిరేకం.. వాళ్లకు […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే యాబై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము.. రెండు లక్షల రుణమాఫీని ఇరవై రెండు లక్షల మంది రైతులకు పూర్తి చేశాము. ఇందుకుగాను మొత్తం పద్దెనిమిది వేల […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి… మంత్రి సీతక్కపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అకాల వర్షాలతో పండించిన ధాన్యం ఆగమైంది. పత్తి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇవేమి తమకు పట్టవన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికెళ్లారు. పత్తి రైతుల కన్నీళ్లను చూసైన మంత్రి సీతక్క కనికరించరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర లేవరని మాజీ మంత్రి హారీష్ రావు […]Read More
ఓ ప్రతిపక్ష నేత నోరు తప్పిండంటే ఆర్ధం ఉంటది..?. చౌకభారు విమర్శలు చేశారంటే అధికారం లేదు కాబట్టి ఆ ప్రస్టేషన్ లో మాట్లాడిండులే అని అనుకుంటారు. అవినీతి అక్రమ ఆరోపణల భాణం సందించారంటే అధికారం కోసం ఎంతవరకైన తెగించారులే అని సర్దుకుంటారు. కానీ దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఓ నేత అది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చౌకభారు విమర్శలు.. వ్యక్తిగత దూషణలు అఖరికి ఓ వ్యక్తి చావు కోరుకున్నాడంటే ఉన్న పదవికి ఎసరైన రావాలి. […]Read More
మొన్న మహేష్ కుమార్ గౌడ్.. నేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..?
మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఎవరూ వచ్చి అడ్డుకుంటారు.. ఎవరూ వచ్చి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటారో రండి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో బుల్డోజర్లను నడిపిస్తాను.. మా సామేలు అన్నతో జెండా ఊపిస్తాను. ఎవరూ వస్తారో రండి.. హారీష్ రావు వస్తాడా..?. కేటీఆర్ వస్తాడా..?. మీ జాతి అంతా వచ్చిన బుల్డోజర్లతో తొక్కించి మరి మూసీ ప్రక్షాళన చేపడతాను అని అన్నారు. మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.. ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా సంగెం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు.. డ్రీమ్ ప్రాజెక్టు. ఆరున్నరేండ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎన్నో […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసీ నది ప్రక్షాళనకు అడ్డు పడితే కుక్క చావు చస్తావ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నీ బిడ్డ మూడు నెలలు జైలు వెళ్తేనే నీకు దుఃఖం వచ్చింది. మా బిడ్డల కాళ్లు వంకర పోతే.. నడుము వంకర పోతే వాళ్లను ఇంట్లో కట్టేసి తల్లులు పనులకెళ్ళేవారు. […]Read More
ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరమహోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయరంగాన్ని చిన్నాభిన్నం చేసింది. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాము.. ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు ఇవి కూడా […]Read More