తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుండి అనుమతి రాగానే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పలు అక్రమాలు జరిగాయి. అందుకే గవర్నర్ అనుమతి కోరాము. గవర్నర్ నుండి అనుమతి రాగానే కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికే […]Read More
Tags :congress
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి ఫ్రాడ్ అయిన వ్యక్తి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయ్యాడని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ” ఒకవైపు ఆదానీ పెద్ద ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ ఆరోపిస్తాడు. మరోవైపు అదే అదానీ తనకు ఫ్రెండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల […]Read More
మ్ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పదవులను కోల్పోవడం ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అధికార దుర్వినియోగం చేసిన సోనియా గాంధీతో పాటు చాలా మంది తమ పదవులను కోల్పోయారు. తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు భయం అని ప్రశ్నించారు. టీజీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు మంగళవారం వేముల వాడలో పర్యటించారు. ఈరోజు ఉదయం వేములవాడ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను వందేండ్లు ముందుకు తీసుకెళ్లారు. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కండ్లుగా భావించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారు. […]Read More
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి & బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసిన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంఎల్ఏ కొండబాల కోటేశ్వరరావు మరియు జిల్లా ముఖ్య నాయకులు.అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ: బిఆర్ఎస్ […]Read More
బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. 10నెలల్లో తెలంగాణ సమాజం ఏమి కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాము. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాము. ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. డీఎస్సీతో ఉద్యోగాల భర్తీ చేశాము.. ఆరోగ్య శ్రీని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సెటైర్ల వర్షం కురిపించారు. మోటర్ వైహికిల్ అధికారులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ” ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని ఇప్పుడే చూస్తున్నాము అని ఆయన సెటైర్ వేశారు. శాసనసభకు వచ్చి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ ” మహారాష్ట్రలో బీఆర్ఎస్ బీజేపీఎకి బీటీమ్ గా పనిచేస్తుంది. ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా బీజేపీ వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతన్నలను రోడ్లపై వదిలేసింది. చేసిన రుణమాఫీ వడ్డీలకు సైతం సరిపోలేదు. ఆటోడ్రైవర్లను ఉసిగొల్పి ధర్నాలకు పిలిపించింది. నిరుద్యోగ యువతను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారిని మోసం చేసిందని సంచలన ఆరోపణలు […]Read More
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు..?
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కు చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లో ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారిస్తున్న సంగతి తెల్సిందే.Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమృత పథకంలో స్కాం జరిగిందని గత కొంత కాలంగా మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు విమర్శించిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్రానికి పిర్యాదు చేయడానికి ఆయన వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ధి సృజన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా టెండర్లను పిలిచారని కేటీఆర్ ఆరోపణ.. రూ. 8,888 కోట్ల […]Read More