ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రేపు మంగళవారం వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గోనున్నారు.Read More
Tags :congress
వరంగల్ పట్టణ అభివృద్ధికి రూ.4,170కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈరోజు సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మీడియా సమావేశంలో మంత్రి కోమటీరెడ్డి మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాము. నగరంలోని తాగునీటి వ్యవస్థను బాగుపరుస్తాము.. అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. మమునూర్ లో విమానశ్రయానికి కేంద్రం అనుమతులు సైతం ఇచ్చింది . ఇందుకు రూ. 207కోట్లు కూడా మంజూరు చేసింది.రామగుండం, కొత్తగూడెం ఎయిర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకుడు.. మాజీ డిజిటల్ డైరెక్టర్ దిలీప్ కొణతం ను సీసీఎస్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నాం అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తనపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి సీసీఎస్ లో వివరణ ఇవ్వడానికి వచ్చిన దిలీప్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు.. అటు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.Read More
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మహారాష్ట్రలో తెలంగాణ తరహా పాలనను అందిస్తాము. తెలంగాణలో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేర్చాము. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి మార్కు పాలనను చూపిస్తాము అని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కౌంటరిస్తూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజల చెవిలో పూవులు పెడుతున్నారు. […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి రక్షణగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళం మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్శన్ కోసమే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు.. ఎంపీలు మూసీ నిద్ర అనే డ్రామాలకు తెర తీశారు. హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ బాధితుల తరపున మాట్లాడటం విడ్డూరం. ఇప్పుడు ఆయనకు మూసీ బాధితుల ఆక్రందనలు ,ఆవేదన గుర్తుకు వచ్చాయా అని […]Read More
కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…తాటి చెట్టు నుంచి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్, ప్రమాదం నుంచి ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని ఆయన చెప్పారు. స్వయంగా సీఎం రేవంత్ అబ్దుల్లాపూర్మెట్లో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి వివరించారు.ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుల నిధులు , పార్లమెంటు సభ్యుల […]Read More
వీడు ఎక్కడున్నాడంటూ రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు తగ్గేదేలే అంటున్నారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కేసీఆర్ లాంటి వ్యక్తిని తిడితే సీఎం ను సైతం తిడతానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పై నోరు పారేసుకుంటారనే విమర్శలపై సదరు న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ ” తెలంగాణ పితామహుడి లాంటి […]Read More
మాజీ మంత్రులు కేటీఆర్ .. తన్నీరు హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరా..?. బీఆర్ఎస్ లో చీలికలు వస్తాయా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ ప్రదేశ్ తెలంగాణ కమిటీ అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ” ఏడాది మాపాలనలో సంక్షేమాభివృద్ధిని రెండు కండ్లలా భావించి ప్రజలకు సంక్షేమాభివృద్ధి ఫలాలను అందిస్తున్నాము.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More
చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దగుల్బాజీ పనులు-రేవంత్ రెడ్డిపై రాజా వరప్రసాద్ ఫైర్
తెలంగాణలో గత పదకొండున్నర నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన హనీమూన్ ముగిసిందని ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలకు ఏం మంచి చేశారని? ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబరాలు జరుపుకుంటారని రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ (స్వామీ) ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. గత పదకొండున్నర నెలల పాలన […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో అధికారులపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే అయిన తనను ప్రత్యేక బ్యారాక్ ఉంచాలని కోరుతూ ఈరోజు శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ పిటిషన్ ను తిరస్కరించారు. ప్రస్తుతం పట్నం […]Read More