వేములవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గురించి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.అందోల్ మండలం మాసాన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని […]Read More
Tags :congress
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వేముల వాడ పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వేములవాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యార్ స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే తన భర్త అయిన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కు సైతం ఆమె స్వాగతం పలుకుతూ పూల బోకే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి […]Read More
కేటీఆర్ కే భయపడుతున్నావు. ఇక నీకు కేసీఆర్ అవసరమా ..?
వేములవాడ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఎనబై వేల పుస్తకాలను చదివిన అని చెప్పుకునే కేసీఆర్ .. అసెంబ్లీకి రా స్వామీ. ప్లీజ్. నీ పుస్తక పఠన తెలివి ఏంటో అసెంబ్లీలో చర్చిద్దాము. పదేండ్ల నీపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధి.. పదకొండు నెలల నాపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధితో పాటు రైతురుణమాఫీ లాంటి అంశాల గురించి చర్చిద్దాము” అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల […]Read More
ఓరుగల్లులో రేవంత్ వ్యాఖ్యల వెనక అసలు ట్విస్ట్ ఇదేనా…?
వరంగల్ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో సీఎం అనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెను క ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణ అమ్మ సోనియా.. ఆమె కాళ్లు నేనే కాదు ఇక్కడున్నవాళ్లందరూ (స్టేజీ మీద కూర్చున్నవాళ్లను చూపుతూ) కడిగి వాటిని నెత్తిన చల్లుకుంటాం’ అని పేర్కొన్నారు. ఆ తరువాత ‘ఈ సీటుకు ఊకనే వచ్చిన్నా.. అందరినీ తొక్కుకుంటా వచ్చిన’ అని మరుక్షణంలోనే […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హాయాంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనులను గత పదకొండు నెలలుగా తాము పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది.ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే మాజీ మంత్రులు కేటీఆర్ , హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్లు సరిగా పరిపాలన […]Read More
వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. పదేండ్లలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. లేదా ఫామ్ హౌజ్ లో ఉన్నారు. ఇప్పుడు గత పదకొండు నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. ప్రజల గురించి పట్టించుకోడు. రైతుల గురించి పట్టించుకొడు. నిరుద్యోగ యువత గురించి పట్టించుకోడు. కనీసం ఈ సారైన’అసెంబ్లీకి రా సామీ.. ఒక్కరోజు రావయ్యా సామీ. […]Read More
వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లగచర్ల ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” లగచర్ల ఘటనలో అధికారులను చంపాలని కుట్రకు తెరలేపారు. కొంతమంది రౌడీలను ఉపయోగించి కలెక్టర్ ,అధికారులపై దాడికి తెగబడ్డారు. తన నియోజకవర్గంలో లక్ష ఎకరాలను ప్రజల భూములను లాక్కుకున్నట్లు నేను లాక్కోవడం లేదు. నాలుగు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నాము. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ కావాలి. […]Read More
వేములవాడ సాక్షిగా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..?
వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. వేముల వాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ” పదేండ్ల పాలనలో ఏనాడూ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కేవలం ఎన్నికల సమయంలోనే జనాలకు దర్శనమిస్తాడు. వందకోట్లతో వేముల వాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేదు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్ లో.. ఫామ్ హౌజ్ లో ఉంటాడు. పదేండ్లలో ఎంతమంది రైతులకు రుణమాఫీ […]Read More
కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ . నాడు కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎంతదూరమైన వెళ్ళే నాయకురాలు సోనియా గాంధీ.. గత పాలకులు వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదు. వేముల వాడ్ అభివృద్ధికి ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాము. కరీంనగర్ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ వేముల వాడ ఆలయ అభివృద్ధికి […]Read More
వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వేములవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రూ. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నరు… రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.. మరో రూ 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు […]Read More