మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ మొక్క అని అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మొక్క కాదు… వేగు చుక్క.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చిన సేనాని. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అభివృద్ధి ప్రధాత. అలాంటి వ్యక్తిని పట్టుకుని మొక్క అనడం వాళ్లకే చెల్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిధుల వరదపారాయి. కాంగ్రెస్ పది నెలల పాలనలో తిట్లు […]Read More
Tags :congress
తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. ఈరోజు ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా పై కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తాము.. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో ఆ పథకం డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతుభరోసా విధివిధానాల గురించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు చేసే […]Read More
వందేళ్ళకు పైగా ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుండి నేటి వరకు రైతులే బలం అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యత రైతులే అని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది. రైతును రాజును చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బకాయి పెట్టిన రూ.7,625కోట్ల రైతుబంధును మేము అధికారంలోకి వచ్చాక […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు […]Read More
మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సర్కారు బడుల్లో పిల్లలు చనిపోతే కాని.. స్పందించరా.? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.. అధికారులు ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ఇది తెలియజేస్తుంది. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని […]Read More
ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?. పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవల్ ప్మెంట్ యూనివర్సిటీ కోసం ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రకటించిన వందకోట్ల రూపాయల విరాళాన్ని వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయద్దు అంటూ అదానీ కంపెనీకి ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. […]Read More
మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఓటమిపై కంగనా సంచలన వ్యాఖ్యలు
శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది. ఈ విషయం గురించి ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మట్లాడుతూ మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఓటమి పాలైందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. […]Read More
పదేండ్లు అధికారాన్ని అనుభవించి.. ఒక్కసారిగా పదవులు.. అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఏడుస్తున్నారు అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పది పైసల పని చేయలేదు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని పంచుకున్నారు. అందుకే ప్రజలు వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టి.. మమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు సోయిలోకి రావాలని ఆయన హితవు పలికారు. మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఇంకా మాట్లాడూతూ […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు సీఎం రేవంత్రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా విఫలమవగా, జార్ఖండ్లో ఏఐసీసీ అబ్జర్వర్గా భట్టి విక్రమార్క సక్సెస్ను అందుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వేదికలపైన అట్టహాసం, ఊకదంపుడు ఉపన్యాసాలతో రేవంత్రెడ్డి కాంగ్రెస్ కూటమిని భ్రష్టు పట్టించారని, […]Read More