Tags :congress

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు ఎందుకు…?

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ నిర్వాహణకు హెచ్ఎండీఏ నుండి క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా యాబై రెండుకోట్ల రూపాయలను ఓ ప్రవేట్ విదేశీ కంపెనీకి తరలించారనే కారణంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ఏసీబీకి అప్పజెప్పింది. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో భట్టీకి ఇచ్చి పడేసిన హారీష్ రావు..!

బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 72 వేల కోట్లు అప్పు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ద్వారా వచ్చిన 11 వేల కోట్ల అప్పు, భట్టి గారు కలిపిన 15 వేల కోట్లు మొత్తం లక్ష కోట్లు బీఆర్ఎస్‌కు సంబంధం లేని అప్పును కలిపారు అని మాజీ మంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కేటీఆరే టార్గెట్ ఎందుకు…?

గతంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్ర‌యివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై విచార‌ణ జ‌రిపేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఇటీవ‌ల అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ముందు నుండి దూకుడుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా బిగ్ షాకిచ్చారు. ఫార్ములా ఈ కారు రేస్ నిధుల వ్యవహారంలో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ చేర్చింది. 13(1)ఏ, 13(2),409,120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

భట్టీకి హారీష్ రావు సవాల్..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. గురువారం ఐదో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు వర్సెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టీ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లు అన్నట్లు జరిగింది. ఈరోజు ఉదయం నుండి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరిని వదిలిపెట్టకుండా అందరికి సబ్జెక్టుతో వివరణలిస్తూ అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడుతూ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి కోమటిరెడ్డికి హారీష్ రావు మాస్ కౌంటర్…!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు సైతం అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య వార్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ నల్గోండ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే జిల్లాకు చెందిన ప్రజలు ఆగమాగవుతారు. ఇప్పటికే మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు ఆ నది నుండి వచ్చే మురుగు నీరు.. వాసన వల్ల అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. సభలో స్పీకర్ సాక్షిగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్..?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్‌ రాండమ్‌ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్‌ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గర్భిణులు, బాలింతల ఆరోగ్యం గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా కానీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు రోజు వారీగా అందించే పాలు సరఫరా కావడం లేదు. ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐసీడీఎస్‌) […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆసరా లబ్ధిదారులకు రేవంత్ సర్కారు బిగ్ షాక్..!

గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి .. అప్పటీ పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి వెళ్లిన ప్రతిచోట ఉకదంపుడు ప్రసంగం ” ఇప్పుడు మీరు రెండు వేలే తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి నాలుగు వేలు తీసుకుంటారు అని తన చేతికి ఉన్న ఐదేళ్ళలో నాలుగు వ్రేళ్లు చూపిస్తూ ఓట్లను అడిగారు. ఈ మాటలను ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టారు. అధికారంలోకి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…?

మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభ మొదటి సిటింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు లేదా తేదీని […]Read More