బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు లో ప్రభుత్వం సొమ్ము పక్కతోవ పట్టింది అనే కారణంతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగానే ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది .. వచ్చే ఏడాది జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది .. మరోవైపు సీనియర్ […]Read More
Tags :congress
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ […]Read More
మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ..!
భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరుకానున్నది. ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…‘దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టు గా మన్మోహన్ సింగ్ గారు దేశానికి అమోఘమైన సేవలందించారు. దాంతో పాటు […]Read More
ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియోటర్ లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై అధికార కాంగ్రెస్ కు చెందిన చోటా మోటా నాయకుల దగ్గర నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. అక్కడితో […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాలతో పాటు నాలుగోందల ఇరవై ఎన్నికల హామీలు. రాష్ట్రంలో ఏగల్లీకెళ్లిన కానీ అక్కడ చేసే ప్రచారం మేము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తాము. మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదోందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాము. ఆరోగ్య శ్రీని పది […]Read More
సహాజంగా ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎవరైన ఇంకో అబద్ధమే చెప్తారు అనేది నానుడి. ఇదే అంశాన్ని ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనునయిస్తే సంధ్య థియోటర్ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని ఇటు ప్రజలను అటు మీడియాను డైవర్షన్ చేయచ్చు అని కావోచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఇష్యూను ఎత్తుకున్నట్లు అన్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలపై వారి దృష్టిని పక్కకు మళ్ళించడానికి కొన్నాళ్లు కాళేశ్వరం అవినీతి […]Read More
కాంగ్రెస్కు ఏం నష్టం ..అంతిమంగా తెలంగాణకే.!.-ఎడిటోరియల్ కాలమ్..!
మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ‘సినిమా వాళ్ల వివాదంతో సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు. నేను రెండేండ్లకోసారి సినిమా చూస్తా. అది హైదరాబాద్లో నిర్మిస్తే నాకేంటి? విశాఖలో నిర్మిస్తే నాకేంటి? నేనేమీ సినిమా రంగంపై ఆధారపడి […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్న మాటలు ” తెలంగాణలో కేసీఆర్ అనవాళ్లను మార్చేస్తాము.. లేకుండా చేస్తాము అని.. అన్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వ అధికారక చిహ్నం ను మార్చడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఉండాల్సిన ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం ను పెట్టారు. ప్రగతి భవన్ పేరు మార్చారు. అఖరికి తెలంగాణ ఆస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపురేఖలనే సమూలంగా మార్చి సరికొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. […]Read More
కోతికి కొబ్బరి చిప్ప.!. రేవంత్ కు అధికారం.!. రెండు ఒకటేనా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైన అధికారం కోసం .. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయాలు చేస్తారు.. ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలను సంధిస్తారు. అదేంటో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఓ పట్టాన అది కూర్చోని తినకుండా తన ఇష్టారాజ్యాంగా తింటూ సంబరపడుతుంది. రేవంత్ రెడ్డికి అధికారం కూడా అలానే ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబర్ మూడో తారీఖున ఎన్నికల […]Read More
కేసీఆర్నే ఓడించారు.!. రేవంత్ రెడ్డి ఎంత..?-ఎడిటోరియల్ కాలమ్ ..!
కేసీఆర్ మూడు అక్షరాల పేరు కాదు.. దాదాపు పద్నాలుగేండ్ల పాటు స్వరాష్ట్ర సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ యోధుడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి కూడా వెనుకాడని ధీరుడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి పదేండ్లలోనే ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో స్వతంత్ర భారతంలోనే ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనతనలను తెలంగాణ సాధించేవిధంగా పాలించిన నాయకుడు. అలాంటి కేసీఆర్ నే […]Read More