తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని సుదీర్గంగా నడిపి గమ్యాన్ని ముద్దాడారు కేసీఆర్..స్వరాష్జ్ర ఏర్పాటు తర్వాత రెండు మార్లు అధికారాన్ని చేపట్టి,సక్షేమం అభివృద్ధిని చేసి చూపించారు కేసీఆర్.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారనుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలన సాగిస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన10 మంది ఎమ్మెల్యేలను సైతం తమవైపు లాక్కున్నారు.ఎంపీ ఎన్నికల సమయంలో భయటకొచ్చి బస్సుయాత్ర చేసిన కేసీఆర్,తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు […]Read More
Tags :congress
బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన పని చేసినందుకే నన్ను జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ కార్యాలయం ఎదుట నన్ను అరెస్ట్ చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” గతంలో పీసీసీ చీఫ్ గా… ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను గళ్లా […]Read More
కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక..!
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ వచ్చేదా అని యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కు చెందిన కొంతమంది గుండాలు.. నేతలు […]Read More
పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతల అరెస్టులపై పలువురు రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం నిరాశ నిస్పృహాను వ్యక్తం చేస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. ఇటీవల జరిగిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ నుండి.. తాజాగా హుజుర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ […]Read More
కాంగ్రెస్ వైఖరిపై ఆప్ నేతలు మరోసారి నిప్పులు చెరిగారు . కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ పార్టీ అని చెప్పడానికి ఓ ఊదాహరణ చెప్పారు. ఇటీవల జరిగిన హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు నిరాకరించడం వల్లనే ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగుతుంది అని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆప్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీకి బీ పార్టీగా వ్యవహరిస్తుంది.మరో వైపు […]Read More
గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారత మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది. ఈనెల 26 నుండి అమలు చేయబోతున్న…మూడు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు చెప్పారు.. ఈనెల ఇరవై ఆరు తారీఖున అమలు కానున్న పథకాల్లు ఇవే.. ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి, […]Read More
ఫార్ములా ఈ” రేసు “లో గెలిచింది కేటీఆరా.?. రేవంతా..?
ఫార్ములా ఈ రేసు కారు వివాదం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు యావత్తు దేశ రాజకీయాలనే తమవైపు తిప్పుకున్న హాట్ టాఫిక్. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ విచారణలో ఉంది కాబట్టి కాసేపు ఆ అంశాన్ని పక్కనెడదాము. అసలు ఈ వివాదంలో పైచేయి ఎవరిది మాజీ మంత్రి కేటీఆర్ దా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదా..?. ఇప్పుడు చూద్దాము. ఈ అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికార పార్టీ నేతలందరూ ముక్తకంఠంగా […]Read More
ఇండియా కూటమి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోనున్నది.. తాజాగా ఈ కూటమిలో ప్రధాన పార్టీ అయిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆప్నకు మరోసారి రావాలని గతంలోనూ అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు. తమకు మద్దతిచ్చినందుకు ఆప్ కన్వీనర్ కేజీవాల్ ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు […]Read More
ఏడాదిలోనే అద్భుతాలు సాధ్యమా.?- కాంగ్రెస్ పాలనపై విశ్లేషణ..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత డిసెంబర్ తొమ్మిదో తారీఖుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తుంది. మరి ఏడాదిగా కాంగ్రెస్ పాలన ఎలా ఉంది..? . ఏడాదిలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చింది..?. ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగా విజయవంతమయ్యారు..?. అనేది ఇప్పుడు చూద్దాము. […]Read More