Tags :congress

Sticky
Breaking News Editorial National Slider Top News Of Today

తాను గెలవక..ఆప్ ను ఓడించి-ఎడిటోరియల్..!

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఇరవై రెండు స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ కు పద్నాలుగు స్థానాలు వెనకబడి నాలుగో సారి అధికారంలోకి రావాలన్న కలలను దూరం చేసుకుంది. మరోవైపు బీజేపీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలిచి ఇరవై ఏడు ఏండ్ల తర్వాత సీఎం కుర్చిని దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో జీరో స్థానానికే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సెటైర్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ వెలువడిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. అధికార ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత మారుతూ వస్తుంది. ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ బీజేపీ తరపున గెలిచిన రాహుల్ గాంధీకి అభినందనలు అని ట్వీట్ చేశారు. గతంలో ఇండీయా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తూచ్.. పదేండ్లు కాదు ఐదేండ్లే..!

గతంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పదేండ్లు నేనే సీఎం కుర్చిలో కూర్చుంటాను.. ఇరవై ఏండ్లు తామే అధికారంలో ఉంటామని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లు తామే అధికారంలో ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీఎల్పీ భేటీ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

భూదందాల ఐలయ్యగా బీర్ల ఐలయ్య..!

ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బూదందాల ఐలయ్యగా అవతరించారని మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గొంగిడి సునీత ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గతంలో కొలనుపాకలో బీర్ల ఐలయ్య భూబాగోతం బట్టబయలైంది. తాజాగా ఆలేరు రెవిన్యూ తండాలో భూకబ్జాకు తెరలేపారు అని ఆమె ఆరోపించారు. అమాయక గిరిజన భూములపై కన్ను వేసి తన అనుచరులకు ఆ భూములను కట్టబెడుతున్నాడు.1996లో పదహారు ఎకరాలను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునే దమ్ము లేదా..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇటీవల హన్మకొండలో జరిగిన బీసీ మహసభలో మాట్లాడుతూ ఓ సామాజికవర్గంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై ఇంట బయట నుండి ఆ సామాజికవర్గం నుండి విమర్శలు వెలువడుతున్నాయి. గతంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడారని షోకాజ్ నోటీసులివ్వడమే కాకుండా క్షమాపణలు చెప్పించే స్థాయికి తీసుకెళ్లారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బడ్జెట్ లో తెలంగాణకి తీవ్ర అన్యాయం

నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించి నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా తెలంగాణపై సవతి తల్లీ ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మండిపడ్డారు..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏఐసిసి మరియు టిపీసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కాంగ్రెస్ లో తొలి వికెట్ డౌన్…!

తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో సంచలనం తెరపైకి వస్తుంది..ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేయటం,అంతకు ముందు కాంగ్రెస్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోల్ పెట్టి ఖంగుతిన్న విషయం తెలిసిందే..వరుస వివాదాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అదిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే అదిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలుస్తుంది..ఎమ్మెల్యేల విషయం అటుంచితే కాంగ్రేస్ సోషల్ మీడియా పెట్టిన పోల్ పెద్ద సంచలనానికి తావిచ్చింది.కేసీఆర్ సైతం దీని గురించి మాట్లాడారు.ప్రజల్లో వ్యతిరేఖత ఉన్న సమయంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి పంచాయతీ..మళ్ళీ గీత దాటిన టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ కాంగ్రేస్ లో ఇటీవల లేచిన దుమారం డిల్లీకి చేరింది,ఇటివల 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై ఒక మంత్రిపై అసమ్మతి రాగం వినిపించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని అదిష్టానం సీరియస్ గా తీసుకున్మట్టు తెలుస్తుంది.. ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షి దగ్గరకు చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం చేరింది..సదరు ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.ఈ నెల 5న తెలంగాణకు దీపాదాస్ మున్షి వస్తానని తెలిపింది.తాను వచ్చే వరకు ఎక్కడ ఈ అంశంపై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డే అఖరి ఓసీ సీఎం..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవడం ఖాయం.. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలో జరిగిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని అన్నారు. తాను అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు.ఓసీ వర్గాల నుంచే 60మంది ఎమ్మెల్యేలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి షాక్..?

తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? ఓ మంత్రి తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంచలన వార్త భయటకు వచ్చింది.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. అధికార పార్టీలో కలహాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి వల్ల సుమారు 10 నుంచి 15 మంది […]Read More