Tags :congress mlc

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!

తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం. అలాంటి తీన్మార్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

శిష్యుడుపై వేటు ఒకే .. మరి గురువు సంగతేంటీ..?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు కింద సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పత్రాలను చింపేయడం.. ఓ వర్గాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి అధికారంలోకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్నకు షాక్..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధినాయకత్వం బిగ్ షాకిచ్చింది. పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గోనడమే కాకుండా ఓ వర్గాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడాడు తీన్మార్ మల్లన్న..దీనిపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయిన కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట..!

బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట జరుగుతుంది అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ ఆరోపించారు. బీసీ కులగణను మళ్లీ చెపట్టాలని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కులగణన సర్వేలో పాల్గోనని మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు రీసర్వే అడిగే అర్హత లేదని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్ కు పరిమితమయ్యారు. ఓట్లేసి గెలిపించిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డే అఖరి ఓసీ సీఎం..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవడం ఖాయం.. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలో జరిగిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని అన్నారు. తాను అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు.ఓసీ వర్గాల నుంచే 60మంది ఎమ్మెల్యేలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డికి మద్ధతుగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి మద్ధతుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” జీవన్ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ లోనే గడిచింది. నిత్యం జనాల్లో ఉండే నాలాంటి.. జీవన్ రెడ్డి లాంటివాడ్ని ఎందుకు ఓడించారో నాకు ఆర్ధం అవ్వడం లేదు.. ఈ వయసులో జీవన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జీవన్‌రెడ్డి సంచలన ఆరోపణలు!!

తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి- కాంగ్రెస్ సీనియర్ నేత

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.. పిరాయింపుల విషయంపై నా అభిప్రాయం మారదు.. ఇన్నేండ్ల నా అనుభవం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిఖార్సైన వాళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొండా సురేఖ వివాదంపై టీపీసీసీ స్పందన

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే.. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని  తెలిపారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై […]Read More

Slider Telangana Top News Of Today

బీసీలకు 42% రిజర్వేషన్లు వద్దంటున్నా మాజీ మంత్రి జానారెడ్డి 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రివర్యులు జానారెడ్డి పై ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు.. కులగణనపై సచివాలయంలో జరిగిన సమావేశానికి నన్ను పిలిచారు ఆ సమావేశంలో పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ  బీసీలకు 42% రిజర్వేషన్లు స్కిప్ చేద్దామని  అన్నాడు.. సుప్రీం కోర్టులో బీసీలకు అంత రిజర్వేషన్లు ఇవ్వరు అని అంటున్నాడు. మేనిఫెస్టోలో పదహారు పేజీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పెట్టింది […]Read More

What do you like about this page?

0 / 400