మంథని – మహిళను వాడుకొని డబ్బు, నగలు తీసుకొని మోసం చేసిన రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివకుమార్. మంత్రి శ్రీధర్ బాబు నా వెనక ఉన్నాడు నిన్ను చంపిన నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ మహిళను బెదిరించిన వైనం.. నెల రోజులుగా పోలీసుల చుట్టు తిరుగుతున్న అధికార పార్టీ ఒత్తిడితో కేసును నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులు మరోవైపు మంత్రి గారిని కలవడానికి వెళ్లిన బాధితురాలని మంత్రి కార్యాలయంలోనే కేసు విత్ డ్రా […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండనున్నట్లు గాంధీభవన్ లో వినికిడి. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.ఇటీవల పార్టీపై నిరసన గళం విన్పిస్తున్న […]Read More
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూడాలు వరుసగా రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు.. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె.. డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి మరి జూడాలు నినాదాలు . తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఈసందర్భంగా తెలిపారు.Read More
2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని […]Read More
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి..మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినాయి.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించారు..మరోవైపు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ను ఎంపిక చేశారు.. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్..యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది.. బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతమున్న అరవై నాలుగు సభ్యులు నుండి డెబ్బైకి చేరింది.. బీఆర్ఎస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, […]Read More
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నిన్న ఆదివారం రాత్రి జుబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.. తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని ఆయన పేర్కోన్నారు… ‘నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500లు ఇస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న కానీ ఈ పథకం అమలు గురించి అసలు ఊసే లేదు. తాజాగా ఈ హామీ అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కన్పిస్తుంది.. అందులో భాగంగా ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని బంజారాహీల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు కలిశారు.. ఈ సందర్భంగా గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అప్గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించినందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.Read More