తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్-2 వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ నిరుద్యోగ జాక్ తో సమావేశమయిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో తమ డిమాండ్లను వివరించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం,అకునూరి మురళిలతో కల్సి నిరుద్యోగ జాక్ తో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది. గ్రూప్ -2 […]Read More
Tags :congress governament
తెలంగాణ వ్యాప్తంగా లక్ష లోపు ఉన్న రైతురుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదకొండు లక్షల యాబై వేల మందికి చెందిన రైతు రుణాలకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదే మంచి తరుణం అని భావించి సైబర్ నేరగాళ్లు తమ చేతికి పని చెప్పారు. రైతులకు APK లింకులను పంపి ఆ సొమ్మును కాజేయాలని వ్యూహాలు […]Read More
ఈ నెల ఇరవై మూడు నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఐదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖాల మంత్రులు తమ శాఖ అధికారులతో సమావేశాలు జరిపి బడ్జెట్ కేటాయింపుల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది.Read More
రైతు రుణమాఫీ ప్రక్రియ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్ లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో భట్టీ మాట్లాడుతూ రుణమాఫీ నిధులను బకాయిలను రద్ధు చేయడానికి మాత్రమే వినియోగించాలి. ఈ నిధులను వేరే రుణాలకు మల్లించవద్దు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పదకొండు లక్షల మంది రైతులకు చెందిన లక్ష రూపాయల […]Read More
తెలంగాణ వ్యాప్తంగా నేడు గల్లీ నుండి హైదరాబాద్ సచివాలయం వరకు రైతు రుణమాఫీ వేడుకలు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క మల్లు సమక్షంలో జరిగిన ప్రజాప్రతినిధులు,పార్టీ నేతల సమావేశంలో అందిన ఆదేశాలు..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండే సీఎం..డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు పాలాభిషేకాలు మొదలయ్యాయి..పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్లు ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.. తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలోకి వచ్చిన నాటి అధికార […]Read More
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్ లో జరిగిన ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ…మంత్రులు..డీసీసీ ముఖ్యనేతల సమావేశంలో రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతురుణమాఫీ చేయడానికి నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపాము.. రూపాయి రూపాయి పొగేసి రుణ మాఫీ చేస్తున్నాము..రేపు ఒక్కరోజే ఏడున్నరవేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేయబోతున్నాము.. రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేస్తాము. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి.. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీ..మంత్రులు..ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో కల్సి పాల్గోన్నారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ముప్పై ఒక్కవేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన చరిత్ర లేదు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతును రుణ విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం.ప్రతి రైతు అప్పులేకుండా తల […]Read More
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సింగరేణి అధికారులతో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి గురించి సుధీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా నైనీ బ్లాక్ నుండి నాలుగు నెలల్లోనే బొగ్గును ఉత్పత్తి చేయాలి.. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ విధానంలో పరిహారం అందించాలి.. అవసరమైతే ఆ రాష్ట్ర అధికారులను సంప్రదించి హైటెన్షన్ కరెంటు స్థంభాలను అక్కడ వేయించాలి.. నైనీ […]Read More
రేపు అనగా జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటల లోపు రైతులందరీ ఖాతాల్లోనే నేరుగా ఈ నిధులను జమ చేయనున్నది.. రుణమాఫీ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకి పూలే భవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. డీసీసీ అధ్యక్షులు…సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి …కాంగ్రెస్ చీఫ్ రేవంత్ […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రతి ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించేవరకు నిద్రపోము అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈరోజు పఠాన్ చెరు లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారుతున్నారు. పార్టీకి బలం కార్యకర్తలు.మనకు అరవై లక్షల మంది కార్యకర్తల బలం ఉంది. పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏమి తక్కువ చేశాము .మూడు […]Read More
