ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా .. సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూరులో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. రుణమాఫీ చేయకుండా ఎగ్గోట్టారు.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పలు అక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను.. చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తాజాగా హైడ్రా ఏపీకి చెందిన వైసీపీనేత.. మాజీ మంత్రి శిల్పా మోహాన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్ పల్లిలోని నల్లవాగును మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కబ్జా చేసినట్లు తెలుస్తుంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన మొత్తం పదహారు ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి సంబంధించిన అన్ని ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్ల సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల భద్రత నడుమ ఈ దాడులను నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More
“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలై పది నెలలు కావోస్తుంది.. అధికార పార్టీగా కాంగ్రెస్ కు… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ప్రజలు కూర్చోబెట్టారు.. ఎన్నికల సమయంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎన్నెన్నో హామీలిచ్చారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాడు గెలిచిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము.. తొలి క్యాబినెట్.. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత తీసుకోస్తాము.. ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద […]Read More
హైదరాబాద్ పరిధిలోని మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ […]Read More
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు వెళ్లారు. ఈ క్రమంలో రిజర్వాయర్ బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.. ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాధితులు ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్యే […]Read More
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. బీఎఫ్ఎస్ఐ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాము. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై ఐదు వేల సర్కారు కొలువులిచ్చాము. రానున్న రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము.. వాటికి సంబంధించిన […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది.. అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం […]Read More