తెలంగాణలో గత తొమ్మిది నెలలుగా మహిళలకు బాలికలకు భద్రత కరువైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈమేరకు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా […]Read More
Tags :congress governament
కొండా సురేఖ కామెంట్స్ దుమారం – కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…!
హీరోయిన్ సమంత .. అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలపై ఎలాంటి ఆధారాల్లేకుండా.. సత్యదూర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తీరుతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో ఇంట బయట(ఢిల్లీ పెద్దల దగ్గర) తీవ్ర అసంతృప్తిని కూడగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు వ్యతిరేకత మూటకట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, […]Read More
వివాదస్పద వ్యాఖ్యలతో ఇంట బయట తీవ్ర విమర్శలను ఎదుర్కుంటూన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై చర్యలు ఉంటాయని కాంగ్రెస్ కు చెందిన జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా తెలిపారు. ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన ఓ డిబేట్ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ మేకా పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సమంత, అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సదరు మంత్రిపై […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో దేశమంతా ఉలిక్కిపడింది. సినీ రాజకీయ వర్గాలతో సంబంధం లేకుండా సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు అందరూ ముక్తకంఠంతో ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఏ చిన్న మాట అన్న కానీ ఒంటికాలిపై లేచే తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ కొండా సురేఖ […]Read More
కొండా సురేఖ వ్యాఖ్యలపై ఓ స్టార్ హీరోయిన్ సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు. మంత్రి కొండా సురేఖ మాటలను ఆమె ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మంత్రి సాటి మహిళ వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించడం బాధాకరం.. ఇలాంటి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం ఓ మహిళగా నాకే అసహ్యమేస్తుంది. తాను ఓ మహిళ అనే సంగతి […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ.. సీనియర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న భద్రత సిబ్బందిని పక్కన పెట్టాలి.. నేను నా ఎంపీకి ఉన్న భద్రత సిబ్బందిని పక్కన పెడతాను. ఇద్దరం కల్సి భద్రత లేకుండా సామాన్యుల మాదిరిగా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దాము.. మీరు చేసే ఈ పని మంచిది. శభాష్ రేవంత్ రెడ్డి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరూ తమ నిరసనగళం విన్పిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా మంత్రిగా కొండా సురేఖ రాజీనామా చేయాలని యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ ” సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొండా […]Read More
కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆధిష్టానం సీరియస్ -చర్యలు తప్పావా..?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఇంట బయట ఆమెపై తీవ్య అగ్రహా జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.. సోషల్ మీడియా వేదికగా #FilmIndustryWillNotTolerate , #KondaSurekha యాష్ ట్యాగ్స్ తో మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సురేఖ తీరుపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసినట్లు […]Read More
కేంద్రంలో నరేందర్ మోదీ ప్రభుత్వం ఇటీవల వరదలకు గురైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇటీవల వరదలతో నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ.5,858.6 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.8 కోట్లను అందించింది. అయితే ఈ నిధుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు దక్కాయి. గుజరాత్కు రూ.600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్కు రూ.189 కోట్లు, కేరళకు రూ.145 కోట్లు, మణిపూర్కు రూ.50 కోట్లు, నాగాలాండ్కు రూ.25 కోట్లు వచ్చాయి. గత నెలలో భారీ […]Read More
కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ.. ఏ పార్టీలో లేని ఫ్రీడమ్ ఈ పార్టీలో ఉంటుంది.. ఇటు మీడియా సమావేశంలోనైన.. అటు అధికార అనాధికార కార్యక్రమాల్లో సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు అందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి. అయితే ఇవి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శృతిమించుతున్నాయా..?. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అడ్డంగా బుక్ చేస్తున్నాయా అని ఎంపీ.. ఎమ్మెల్యే.. మాజీల దగ్గర నుండి మంత్రుల స్టేట్మెంట్ల వరకు అన్నింటిని పరిశీలిస్తే నిజమే అన్పిస్తుంది. అసలు […]Read More