ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇటీవల తెలంగాణలో జరిగిన వరద నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగిన దానికంటే చాలా తక్కువ నిధులు కేటాయించారు. ప్రభుత్వం తరపున పదివేల కోట్లు అడగగా కేవలం నాలుగోందల పదహారు కోట్లు మాత్రమే ఇచ్చారు. వరదసాయం పెంచాలని కోరినట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నమామే గంగా ప్రాజెక్టు మాదిరిగా […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ పై ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సిల్లీ పాలిటిక్స్ మొదలెట్టారు. గత పది నెలలుగా తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని స్థానిక పీఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు పిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తమ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యే తమకు కన్పించడం లేదంటూ ఆ పిర్యాదులో పేర్కొన్నారు. అయితే సర్కారు వచ్చి పది నెలలైన కానీ ఇంతవరకూ హోం మినిస్టర్ … విద్యాశాఖ మంత్రి పత్తా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధికార కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మహిళలు షాకిచ్చారు. ఉచిత ప్రయాణంపై ఓ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మహిళల నుండి ఊహించని స్పందన వచ్చింది. కోమటిరెడ్డి బస్సెక్కి ఫ్రీ బస్ సంతోషంగా ఉందా..?. టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా అని మహిళలను అడిగారు. దీనికి సమాధానంగా మహిళలు ” ఏం సంతోషం సార్.. […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదు.. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మోద్దు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ ” రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కన్పించట్లేదా..? ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. […]Read More
10నెలల కాంగ్రెస్ పాలనకు మార్కులెన్ని..?-ఎడిటోరియల్ కాలమ్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా పది నెలలవుతుంది ..ఈ పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్నింటిని అమలు చేసింది..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వస్తాయి..?. ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయి .? ఓ లుక్ వేద్దాము..! గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీలు.. ఒక్కొక్క గ్యారంటీల్లో మూడు చొప్పున మొత్తం పన్నెండుకి పైగా […]Read More
శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటే నాకు అంత మర్యాద లేదు.. మనోళ్లంతా గౌరవ ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ అంటే నాకు అసలు మర్యాద లేదు. మర్యాద ఎవరికివ్వాలంటే కొద్దిగా మానం సిగ్గు శరం ఉన్నోళ్ళకు ఇవ్వాలి. ఈయనకు అవేమి లేవు అని విమర్శించారు. […]Read More
ఇటీవల తండ్రిని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. శనివారం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం నిన్న స్వయంగా ఉత్తమ్ ఇంటికెళ్లారు. ఉత్తమ్ తండ్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. అనంతరం ఉత్తమ్ […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇవాళ( శనివారం) మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మాజీ మంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మనషులనే కాదు.. చివరకు దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు శనివారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రూ. 2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9న మొదటి సంతకం చేసి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” పంట రుణాల మాఫీపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము. దసరా లోపు రెండు లక్షలకు పైగా రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా […]Read More