Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఒకే..! మరి గురుకులాలు..?

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో తీసుకోచ్చిన సరికొత్త కార్యక్రమం ఒకే చోట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున దాదాపు రూ. 120కోట్ల నుండి రూ.150కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఈ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గురించి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ కమీషన్ ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమీషన్ ఎస్సీలోని ఉప వర్గాల వెనకబాటుతనంపై అధ్యాయనం చేయనున్నది. మొత్తం ఆరవై రోజుల్లో నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కమీషన్ ను ఆదేశించింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ మరోకసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల అక్కినేని కుటుంబం వ్యక్తిగత వ్యవహారాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా ప్రభుత్వ విద్య గురించి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడూతూ ” ప్రభుత్వ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు.. ప్రభుత్వ విద్యపై.. మీపై మీకు నమ్మకం లేదా..?. నమ్మకం లేకుండానే మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారా అని ప్రశ్నించారు. మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించాలి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్సోళ్లు ఏమైన టెర్రరిస్టులా..?

తెలంగాణ రాష్ట్రంలో గత పదినెలలుగా పోలీసు రాజ్యం నడుస్తుంది.. ప్రభుత్వ వైపల్యాలను.. లోపాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అరెస్టు చేస్తున్నారు.. గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ గురించి ప్రశ్నిస్తే అరెస్టులు.. రైతుబంధు డబ్బులు అడిగితే అరెస్టులు.. రుణమాఫీ గురించి అడిగితే అరెస్టులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీసు పాలన చేస్తున్నారు. బీఆర్ఎస్సోళ్ళు ఏమైన టెర్రరిస్టులా..?. ఎందుకు బీఆర్ఎస్ కు చెందిన నేతల.. కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టారని రెడ్కో మాజీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హోదా మాత్రం మండలి చైర్మన్…. కానీ…?

తెలంగాణ రాష్ట్ర మండలి విప్ గా మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు బుధవారం అసెంబ్లీలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్ గా చూడాల్నా…?. కాంగ్రెస్ విప్ గా చూడాల్నా అని అక్కడున్న విలేఖర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్దిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ మహేందర్ రెడ్డిని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆ లాజిక్ మరిచిన “కొండా సురేఖ లాయర్”…!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదస్పదంగా మారాయో మనం గమనించిన సంగతి తెల్సిందే. అయితే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం గురించి అసత్య ప్రచారం చేస్తూ.. మా కుటుంబ పరువుకి భంగం కలిగే విధంగా మాట్లాడారు అనే అంశంపై అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో వందకోట్లకు పరువునష్టం దావా కేసు వేశారు. ఈ కేసుపై విచారణ ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. హీరో నాగార్జున.. అమల.. నాగచైతన్య నుండి కోర్టు వాంగ్మూలం తీసుకుంది. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి పలువుర్ని ఆహ్వానించే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. దీంట్లో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి టీడీపీ […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

హైడ్రా వ్యవస్థ ఒకే…! కానీ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిపాలనలో తాను తుగ్లక్ తలతన్నెంత మూర్ఖుడిని అని రుజువు చేసుకుండ్రు. ఆలస్యంగానైనా తెలంగాణ హైకోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని ప్రభుత్వ చేసిన నిర్ణయం మంచిదే. కానీ ఈ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పేరుకే ప్రజా పాలన.. ప్రశ్నిస్తే అరెస్టులు..?

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందా..?. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై.. ప్రజల సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు చేస్తారా..?. ఇవి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఎంఆర్ అనే యువకుడు.. కెప్టెన్ ఫసక్ అనే నెటిజన్ .. గౌతమ్ గౌడ్ అనే జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వారి ఆరోపణ.. […]Read More