ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిశబ్ధ విప్లవ నాయకుడని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత డా. మల్లు రవి అన్నారు. తమిళ నాడు రాష్ట్రంలో జయలలిత, కరుణానిధిని నిశబ్ధ విప్లవ నాయకులు అంటారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెహ్రూ శాస్త్రీయ ఆలోచనలను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రక్షాళన ,ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ చేయడం సాధ్యం కాదని తమకు తెల్సునన్నారు. హైడ్రా ,మూసీ […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సీ లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు మంత్రి కొండా సురేఖ అనుచరులతో గొడవకు దిగారు. దీంతో పోలీసులు మంత్రి కొండా సురేఖ అనుచరులను అరెస్ట్ చేసి గీసుకోండ పీఎస్ కు తరలించారు. మంత్రి కొండా సురేఖ హుటాహుటిన గీసుకొండ పీఎస్ కు చేరుకుని సీఐ కుర్చిలో కూర్చోని తన అనుచరులను […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మరోకసారి బయటపడ్డాయి. జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విబేధాలు దసరా పండుగ సందర్భంగా భగ్గుమన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సీల్లో.. బ్యానర్లలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఈ విబేధాలకు ఆజ్యం పోసింది. దీంతో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. […]Read More
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడి యొక్క ప్రతి అడుగును ప్రతోక్కరూ గమనిస్తారో లేదో కానీ ఓ ముఖ్యమంత్రిగా… మంత్రిగా.. ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఉన్న నాయకుడి ప్రతి అడుగును క్షణంక్షణం గమనిస్తారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గడిచిన పది నెలల్లో చేసిన సంక్షేమాభివృద్ధి కంటే పబ్లిసిటీపై పెట్టిన ఖర్చే ఎక్కువ అని రాజకీయ వర్గాలతో పాటు విమర్శకుల టాక్. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ రోజు కొండారెడ్డిపల్లిలో పర్యటించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. […]Read More
కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ రెడ్డి చెప్పిన మార్పా….?-ఎడిటోరియల్ కాలమ్
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నిన్నటి దసరా వేడుకల వరకు అది అధికారక కార్యక్రమమైన.. అధికారయేతర కార్యక్రమమైన.. సందర్భం ఏదైన సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయంది ఆ కార్యక్రమం పూర్తయినట్లు ఇప్పటివరకు ఏ కార్యక్రమం లేదు.. అధికార కాంగ్రెస్ కు చెందిన విప్ దగ్గర నుండి సీఎం వరకు.. పీసీసీ నేత దగ్గర నుండి మంత్రి వరకు మాట్లాడితే కేసీఆర్ పదేండ్లు అలా చేసిండు.. ఇలా చేసిండు […]Read More
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఓటమి మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మరి ఆయన కోటాలోనే నా సతీమణీకి పదవిచ్చారు. ఏ పండుగ వచ్చిన.. ఏ పబ్బం వచ్చిన నేను ముందు ఉండి సంగారెడ్డిలో వేడుకలు నిర్వహిస్తాను.. 1995లో […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటరిచ్చారు.ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ట్విట్టర్ లో ” పదేండ్ల పాలనలో యువతకు సరైన విద్య ఉపాధి అవకాశాలివ్వకుండా గొర్రెలు బర్రెలు కాచుకొవాలని యువతకు ఉపాధి అవకాశాలు.. […]Read More
దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.అనంతరం గ్రామ పంచాయతీ […]Read More
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్బయిన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. పామాయిల్ పరిశ్రమలో రూ.36 కోట్లతో ఆధునిక టర్బైన్ను ఏర్పాటు చేశారు. గానుగ ఆడించిన పామాయిల్ ఖాళీ గెలల ద్వారా 2.50 మె.వా. విద్యుత్ ఉత్పత్తి కానున్నది.నిరంతరాయంగా పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా కంప్యూటర్లు, ఆటోమేటిక్ యంత్రాలతో ఆధునిక టర్బయిన్ […]Read More