Tags :congress governament

Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్ – 1 అభ్యర్థుల గోడు పట్టని మేధావి వర్గం & మీడియా…?

తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసం.. 1969లో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాలో ఉన్న సింగరేణీ ప్రాంతంలో వలసవాదులకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.. స్థానికులకు ఇవ్వడం లేదని చిన్న గొడవతో మొదలైన ఆ ఉద్యమం స్వరాష్ట్ర కాంక్ష కావాలనే స్థాయికి ఎదిగింది. అంటే తెలంగాణ ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాలకోసం అన్నట్లు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిరుద్యోగ యువత ఏ చిన్న కార్యక్రమం మొదలెట్టిన.. పోరటానికి పిలుపునిచ్చిన కానీ ప్రస్తుత ఎమ్మెల్సీలు బల్మూరి వెంకటి దగ్గర ఎమ్మెల్సీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జీవో29 (GO 29) లాభమా..?. నష్టమా..? .ఎవరికి..?

సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు….

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొన్నవేళ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షలను వాయిదా వేయాలని, రీషెడ్యూల్ చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు..కోర్టులో గ్రూప్-1 బాధితుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1″

తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చుతాము.. అందుకోసం హైదరాబాద్ ఎకానమీని 600 మిలియన్ డాలర్లుగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడారు.ధైర్యం, త్యాగాలే నాయకత్వంలో ముఖ్య లక్ష్యణాలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మహాత్మాగాంధీ, పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వారు గొప్ప […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ వస్తడా..?.. హారీష్ రావు వస్తడా..?

మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గతం మరిచి మాట్లాడుతున్నారు. అనాడు దయ తలచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది. ఆ పదవిని అడ్డుపెట్టుకుని అజీజ్ నగర్ లో ఉస్మానీయ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. వేల ఎకరాలను అక్రమించుకున్నాడు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ హారీష్ రావు. హారీష్ రావు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసా ఇవ్వలేమంటున్న మంత్రి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుభరోసా పథకంపై క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే రబీ సీజన్ నుండి అమలు చేస్తాము.. ప్రతి ఎకరాకు రూ.7500లు ఇస్తామని తెలిపారు. అంటే ఈ సీజన్ కు రైతుభరోసా డబ్బులివ్వలేము అని చేతులేత్తేశారన్నమాట. ఇదే అంశంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ మాటలు ఇవ్వడం.. మాట తప్పడం కాంగ్రెస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం ఫోటో లేదని షోకాజ్ నోటీసులు..?

ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ జరిగింది. అధికారికంగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం ఫొటో పెట్టలేదని ఫిర్యాదు అందింది. దీంతో కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, వేల్పూర్‌, బాల్కొండ తహసీల్దార్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 9న కమ్మర్‌పల్లి, వేల్పూర్‌, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సోషల్ మీడియాకు ఎరగా మారుతున్న రేవంత్ తీరు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న పలు బహిరంగ సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ తరుచూ అడ్డగోలుగా మాట్లాడుతూ.. అడ్డంగా దొరికిపోవడంపై అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మొన్న గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌ పూర్తిగా గాడితప్పిందని అభిప్రాయపడుతున్నారు. అసలు ముఖ్యమంత్రికి ఏమయ్యింది? అన్న చర్చ జరుగుతున్నది. ‘దశాబ్దకాలం తర్వాత కూడా ఈ ప్రెస్‌మీట్‌ గురించి చెప్పుకుంటారు. అంతటి ప్రా ధాన్యం ఉన్న సమావేశం ఇది’ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ కు కేటీఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణను అడ్డుకునేవాళ్ళు కసబ్ తో సమానం అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” కసబ్ ఏమి మాములు మనిషి కాదు.. ఆయన ఓ టెర్రరిస్ట్.. అందరూ చూస్తుండగానే ప్రజలను చంపిన […]Read More